కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అంత పెద్ద కంపెనీ అధిపతికి సతీమణి అయినా కూడా సుధామూర్తి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొని గొప్ప మహిళగా కీర్తింపబడ్డారు.
చాట్ జీపీటీ విషయంలో ఇప్పటికే ఎంతోమంది టెక్ దిగ్గజాలు, దిగ్గజ కంపెనీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. అయితే వీరిలో చాలా మంది చాట్ జీపీటీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాట్ జీపీటీతో మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా చాట్ జీపీటీ విషయంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందించారు.
ఒక దేశ ప్రధాని కుటుంబం అంటే ప్రజల్ల ఉండే గౌరవ మర్యాదలు, గుర్తింపు ఏ విధంగా ఉంటుందనేది తెలిసిందే. వారి ప్రతి చర్యలనూ ప్రజలు గమనిస్తుంటారు. వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి చూడని విజయం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో తన సంస్థను ఎంతో ఎత్తుకు చేర్చారు. అయితే ఇన్ని సక్సెస్లు చూసినా.. తల్లి విషయంలో మాత్రం ఆయనో తప్పు చేశారట. ఆ విషయం గురించి తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి కేరళలోని ఓ దేవాలయంలో దేవుడికి నైవేద్యం వండారు. అందరిలానే సాధారణ గృహిణిలా ఆమె కట్టెల పొయ్యి మీద ప్రసాదం వండి దేవుడికి నైవేద్యం పెట్టారు. అయితే దీన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు.
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. రెండు దశాబ్దాలుగా ఆ కంపెనీకి సేవలందిస్తున్న కీలక ఉన్నతాధికారి వైదొలిగారు. ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
కొంతమంది ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా చాలా సాధారణంగా ఉంటారు. ఆమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు. అయితేనేం చాలా సింపుల్ గా ఉంటారు. గుడిలో దేవుడికి స్వయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం వండి సమర్పించారు. మిగతా భక్తులలానే తాను కూడా సాధారణ భక్తురాలిగా గుడి బయట రోడ్డు మీద కూర్చుని పాయసం వండి నైవేద్యాన్ని సమర్పించి భక్తి చాటుకున్నారు.
రిషి సునాక్ అంటే ఇప్పుడు తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎంపికై ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఇంతటి ఘన విజయానికి కారణం తన భార్యే అని, ప్రధాని రేసులో ఉన్న సమయంలో తనను ఎంతగానో ప్రోత్సహించారని అక్షత గురించి ప్రధానిగా ఎంపికైన క్షణాన ప్రసంగంలో వెల్లడించారు. దీంతో అక్షత ఎవరు అని అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఆమె మరెవరో కాదు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణమూర్తి కూతురు. […]
బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగి.. ప్రపంచ దేశాలన్నింటిని పాలించింది.. శాసించింది. ఇక భారతదేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించింది. ఒకప్పుడు భారతీయులు అంటేనే చాలా చిన్నచూపు, చులకన భావం కలిగిన దేశానికి నేడు.. అదే భారతీయ మూలాలున్న ఓ హిందూ వ్యక్తి ప్రధానిగా ఎన్నికవ్వడం ఎంతటి విచిత్రమో కదా. దీపావళి పండుగ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్థానం […]