దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుండి పలువురు సెలబ్రిటీలు చేదు అనుభవాలను చవి చూస్తున్నారు. మొన్న రానా లగేజ్ విషయంలో ఆయనకు చుక్కలు చూపిస్తే, తాజాగా నటి మంచు లక్ష్మి పట్ల నిర్లక్ష్య ధోరణితో నడుచుకుంది.
మధ్య తరగతి మానవుడికి లైఫ్ లో ఒక్కసారైన విమానం ఎక్కాలని కోరికగా ఉంటుంది. కానీ విమాన టికెట్ ఖరీదని తమ కలలను అలాగే అణచిపెట్టుని బతుకుతూ ఉంటారు. అలాంటి మధ్యతరగతి వారి కలను మేం నెరవేరుస్తాం అంటూ ముందుకు వచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. గతంలో కూడా ఎన్నో ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకున్న సంస్థ.. తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరలకే టికెట్లు అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 2 […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి దేశీయ విమానయన సంస్థ ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడికైనా రూ.1616 కే […]
వైరల్ న్యూస్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఇక పుష్ప సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోను సామి సామి పాట చిన్నా పెద్దా తేజా లేకుండా అందరికి తెగ నచ్చేసింది. కన్నడ సోయగం రష్మిక మందన్న సామి సామి పాటకు చేసిన […]
స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్ విజేతలకు ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయలు ప్రకటించగా, మిగతా పతకాలు సాధించిన ఆరుగురికి కోటి రూపాయల చొప్పున బైజూస్ నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్ విజేతలకు పలు ఎయిర్ లైన్స్ […]