లోన్ చెల్లించకపోయినా, ఈఎంఐ ఆలస్యమైనా, ఓవర్ డ్యూ అయినా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. అయితే సిబిల్ స్కోర్ తగ్గిందన్న కారణంగా వారికి లోన్లు మంజూరు చేయాల్సిందే అంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
అమెరికా అంటే చాలా మందికి ఒక కలల దేశం. అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చెందడంతో అక్కడికి వెళ్లాలని కోరుకునే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే పరిస్థితులు మారాయి. యూఎస్ వెళ్లాలంటే అందరూ వణికిపోతున్నారు.
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు వేగవంత చేసింది. “ఆపరేషన్ గంగా”లో భాగంగా ఇప్పటి వరకు వేల మంది విద్యార్థులను భారత్ కు తిరిగొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే స్వదేశానికి చేరిన విద్యార్థులను అధికారులు పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు […]
దేశంలో కరోనా కష్ట కాలంలో ఓ వైపు ప్రభుత్వాలు పేద ప్రజలకు సహాయం చేస్తున్నప్పటికీ.. నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు నటుడు సోనూసూద్. ఎంతో మంది పేద ప్రజల కష్టాన్ని దూరం చేశాడు.. వేల మందిని తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించాడు. సోనూసూద్ బాధితులకు, నిర్భాగ్యులకు సాయం అందించడంలో ముందుంటాడు. ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నవారిని ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నారు సోనూసూద్. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి […]