దేశ అమ్ముల పొదిలో అనేక అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సుఖోయ్-30 యుద్ధ విమానం. ఇప్పుడు ఈ యుద్ధ విమానంలో పర్యటించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ఓ పర్యటనలో భాగంగా ఇందులో ప్రయాణించనున్నారు.
Draupadi Murmu: 15వ భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్లు హాజరయ్యారు. ప్రమాణం స్వీకారం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. కాగా, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్ము 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి […]
Venkaiah Naidu: బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పాటు ఇతర కీలక నేతలందరూ వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తరపున వెంకయ్యనాయుడ్ని పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. మంగళవారం నాటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెంకయ్యనాయుడి పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని […]