ట్రోల్స్కి గురయ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మాత్రం ఎస్. ఎస్ తమనే. ఎందుకంటే సినిమా సాంగ్ రిలీజ్ అయినా, మ్యూజిక్ బిట్ అయినా, చివరికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా సార్లు ట్రోలింగ్కు గురయ్యారు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని చర్చకు దారి తీసింది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజయవంతంగా దూసుకుపోతోంది. దేశ నలుమూలల్లో ఎక్కడెక్కడో దాగి ఉన్న ప్రతిభావంతులను ఈ ప్రోగ్రామ్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లో.. రోజురోజుకూ కొత్త కొత్త పెర్ఫార్మన్స్ లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి.
బాలకృష్ణ అనే పేరులోనే బ్రాండ్ ఉంది. ఇదే బ్రాండ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అందరినీ మెప్పించారు. ఈ షో ముగిసింది. అయితే ఆయన మరోసారి ఓటీటీలో అభిమానుల్ని పలకరించబోతున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి మరోసారి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైందీ ఆహా.
Megastar Chiranjeevi: వెండి తెర బల్లాల దేవుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం చిత్ర ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా, ‘విరాట పర్వం’ ప్రమోషన్ కోసం రానా, సాయి పల్లవిలు ఇండియన్ ఐడల్ తెలుగు మెగా ఫినాలేకు వెళ్లారు. ఈ మెగా ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా […]