ఆసియా కప్ కోసం నిన్న సెలక్ట్ చేసిన జట్టులో సంజు శాంసన్ కి రిజర్వ్ ప్లేయర్ గా అవకాశం దక్కింది. అయితే 17 మంది ప్రాబబుల్స్ లో సెలక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా శాంసన్ కి నిరాశ మాత్రం తప్పలేదు.
స్వదేశంలో మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల గాయాలు టీమిండియాని వేధిస్తున్నాయి. వీటిపై తాజాగా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ స్పందిస్తూ టీమిండియా ఆటగాళ్లపై మండిపడ్డారు.
టీమిండియా వెటరన్ పేవర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు.
అదేంటి భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ‘టై’ కావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? రోహిత్ సారథ్యంలోని పురుషుల జట్టు కరీబియన్ దీవుల్లో దుమ్మురేపుతుంటే.. మహిళల జట్టు బంగ్లాదేశతో వన్డే సిరీస్ ఆడుతోంది.
సౌరవ్ గంగూలీ, ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ఒక కుటుంబంలా ఉండేది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ మరో ప్లేయర్ కు ఆప్త మిత్రుడుగా ఉండేవారు. ఆ సమష్టితత్వమే.. ఎక్కడో జింబాబ్వే కింద టీమిండియాని ప్రపంచ ఛాంపియన్స్ గా మార్చింది.
కొన్నేళ్ల క్రితం ఫ్యూచర్ స్టార్ గా కితాబులందుకున్న పృథ్వీ షా.. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం పరితపిస్తున్నాడు. ఇటీవలే యువకులకు అవకాశం ఇస్తున్న సెలక్టర్లు షాని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో షా తన సెలక్టర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు 5 టీ 20 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే టెస్టు, వన్డే కి సంబంధించిన జట్టుని ప్రకటించగా.. నిన్న 5 మందితో కూడిన టీ 20 జట్టుని ప్రకటించేశారు. అయితే ఈ సారైనా చోటు దక్కుతుందని ఆశించిన నితీష్ రానాకీ మరోసారి దురదృష్టం వెక్కిరించింది.