శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో సహచర ఆటగాడైన వాషింగ్టన్ సుందర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవనివి…. (G**nd Mara Rahe Ho Udhar) అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. హార్దిక్ వాడిన మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. శ్రీలంక ఇన్నింగ్స్ 11 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు […]
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత లంకను 215 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయినా.. కెఎల్ రాహుల్ (64), హార్ధిక్ పాండ్యా (36) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. […]
గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి పరాజయం పాలైంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(108) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అయితే.. ఈ మ్యాచులో భారత బౌలర్ మహమ్మద్ […]
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ టూర్ లో గాయపడ్డ రోహిత్, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్, మొత్తంగా 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. […]
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో మాజీ సారధి విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ(113) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 80 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో వన్డేల్లో 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన చేరాడు. అలాగే, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీ(9)లు […]
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. దీంతో భారత్, శ్రీలంక ముంగిట 374 పరుగుల భారీ టార్గెట్ నిర్ధేశించింది. ముఖ్యంగా మాజీ సారధి విరాట్ కోహ్లీ సెంచరీతో వీర విహారం చేశాడు. 80 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో వన్డేల్లో 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో పలు రికార్డులు కూడా వచ్చి చేరాయి. స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన […]
టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు. సెంచరీల మీద సెంచరీలు బాదడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. బౌలర్ ఎవరు, ఫార్మాట్ ఏదనేది సంబంధం లేకుండా పరుగులు చేస్తుంటాడు విరాట్. అందుకే అతడ్ని ముద్దుగా ‘రన్ మెషీన్’ అని పిలుస్తుంటారు. అలాంటి కోహ్లీ ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకున్నాడు. తనకిష్టమైన వన్డే ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న […]
భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు క్రికెట్ ప్రేమికులు. ఇక ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించిన సందర్బాలూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి.. ఉత్సాహంతో ఉంది టీమిండియా. మంగళవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తొలి వన్డే అస్సాంలోని గౌహతి వేదికగా జరగబోతోంది. […]
సిరీస్ డిసైడర్ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. రాహుల్ త్రిపాఠి(35), శుభ్ మాన్ గిల్(48), అక్సర్ పటేల్(21) మెరుపులు మెరిపిస్తే, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన సూర్య 45 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున వేగవంతమైన టీ20 సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 2017 శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. టీ20ల్లో […]
సిరీస్ డిసైడర్ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్(1) నిరాశపరిచినా, రాహుల్ త్రిపాఠి(35), శుభ్ మాన్ గిల్(48), సూర్యకుమార్ యాదవ్(100) మెరుపులు మెరిపించారు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సునామీలా ‘బీభత్సం’ సృష్టించాడు. మిస్టరీ స్పిన్నర్లుగా చలామణి అవుతున్న మహీష్ తీక్షణ, వహిందు హసరంగలను మరోసారి బౌలింగ్ వేయడానికి రాకుండా కొట్టాడు. ఈ క్రమంలో సూర్య 45 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్నాడు. […]