ఎప్పుడూ దూకుడు మంత్రాన్ని పఠించే క్రికెటర్ల లిస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందంజలో ఉంటాడు. అయితే కోహ్లీలో ఈ మధ్య భారీ మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అతడిలో మునుపటి స్థాయిలో అగ్రెషన్, ఫైర్ కనిపించడం లేదు.
ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ క్రికెటర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించాడు గౌతీ. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..!
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవంతో రెండేళ్లు పడిన శ్రమ అంతా వృథా అయింది. దీనికి టీమిండియా సెలెక్షన్, ఆటతీరును అందరూ తప్పుబడుతున్నారు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఉత్కంఠంగా సాగింది.. ఈ ఆటలో అనుకోని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడు పై ఉండగా ఒక క్యాచ్ వివాదం అయ్యింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా టీమ్ చీటింగ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ జట్టు చేసిన ఒక చర్య ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
రోహిత్ శర్మకి కెప్టెన్ గా మంచి రికార్డు ఉంది. ధోని తర్వాత జట్టుని అంత కూల్ గా నడిపించేది హిట్ మ్యాన్ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తారు. అయితే ఇదంతా పక్కన పెడితే రోహిత్ శర్మ డబ్ల్యూటీసీ ఫైనల్లో చిరాకు పడుతూ కనిపించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు సెలెక్షన్ విషయంలో భారత్ తప్పు చేసిందన్నాడు ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్. రోహిత్ అనవసరంగా ఒక ట్రాప్లో పడ్డాడన్నాడు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేపు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇరు జట్లు ప్రాక్టీస్ ముగించుకొని ఇక మ్యాచ్ కి సిద్ధమైన తరుణంలో ఇప్పుడు రోహిత్ శర్మ గాయం టీమిండియాని కొత్త టెన్షన్ కి గురి చేస్తుంది.
టీమిండియా కోచ్ గా ద్రావిడ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొంచెం ప్రతికూల ఫలితాలు వచ్చినా.. టెస్టుల్లో మాత్రం భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రావడానికి కోచ్ గా కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడిన ద్రావిడ్.. షాకింగ్ కామెంట్స్ చేసాడు.