కొన్నేళ్లుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరోల హవా నడుస్తుందనే చెప్పాలి. బాహుబలి, రోబో 2.o, సాహో, మొదలుకొని ఇటీవలి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాల వరకూ పాన్ ఇండియా స్థాయిలో సౌత్ హీరోలే రికార్డులు సృష్టిస్తున్నారు. మంచి కంటెంట్, యాటిట్యూడ్, హీరోయిజం కూడిన సినిమాలతో దేశవిదేశాల ప్రేక్షకులను అలరిస్తూ.. ఊహకందని క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ అనగానే అందరికి గుర్తొచ్చే హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, యష్, ఎన్టీఆర్, దళపతి […]
న్యూ ఢిల్లీ- భారత్ లో ఎన్డీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో మొదటి సారి, 2019లో రెండవ సారి అధికారం చేపట్టిన ఎన్డీఏ నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకుంది. మోదీ భారత ప్రధానిగా విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ రికార్డ్ నెలకొల్పారు. 2024లో జరిగే ఎన్నికల్లోను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈమేరకు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా […]
న్యూ ఢిల్లీ- భారత్ లో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు.. ఎవరి పనితీరు బావుంది.. ఏ ముఖ్యమంత్రి ఓట్లు వేసిన ప్రజలు సంతృప్తిగా ఉన్నాయి.. ఇటువంటి అంశాలపై ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో రాష్ట్రాల వారిగా ముఖ్యమంత్రిల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది ఇండియా టుడే. ఐతే ఈ సర్వే ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బాగా వెనుకబడి పోయారు. ఇక దేశంలోనే […]
భారత్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. భారత్లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో […]
భారతదేశంలో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. భారత్లో కరోనా ఊరట చర్యలు చేపట్టడానికి, వనరులు ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్కు కీలకమైన మెడికల్ సరఫరాలు చేయడానికి అమెరికా వాణిజ్య మండళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో 300 పడకలతో 4 ఆసుపత్రుల్ని, 2 ఆక్సిజన్ ప్లాంట్లను […]
భారత్లో కరోనా తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం భారత సరిహద్దులో ఉన్న 22 ప్రవేశ మార్గాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్తో ఉన్న 35 బోర్డర్ పాయింట్లలో 22 మార్గాలను మూసేయాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం 13 మార్గాలు మాత్రమే ప్రజల రాకపోకలకు వీలుగా తెరచి ఉన్నాయి. భారత్లో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఐర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చిన […]
వినోద్ ఖోస్లా!.. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు. 1986 లో ప్రారంభించబడిన క్లీనర్, పెర్కిన్స్, కౌఫీల్డ్, బయ్యర్స్ సంస్థలో ప్రధాన వాటాదారు. ప్రస్తుతం ఖోస్లా వుడ్సైడ్ కాలిఫోర్నియాలో తన భార్య నీరూ ఖోస్లా, పిల్లలు నీనా, వాణి, అను, నీల్ లతో కలిసి నివాసముంటున్నారు. మహమ్మారితో పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలే కాకుండా పలు దేశాల్లో స్థిరపడ్డ ప్రవాసులు కూడా అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో […]
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్(54) శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. జర్నలిస్టుగా స్వల్ప కాలం తరువాత, 1990 ల ప్రారంభంలో దక్షిణాది మరియు బాలీవుడ్ పరిశ్రమలలో పదిహేను చిత్రాలకు పనిచేసిన ఆయన సినిమాటోగ్రాఫర్ అయ్యారు. ఓ సాధారణ స్టిల్ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి కోలీవుడ్ మెచ్చిన దర్శకుడిగా ఎదిగారు కేవీ ఆనంద్. రొటీన్ కాన్సెప్టులు ఎంచుకోవడం ఆయనకు చేతకాదు. కొత్త కథల్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చూపించడం […]