దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. దాదాపు 40 రోజుల నిరీక్షణకు తెరపడింది. అపజయానికి కుంగిపోకుండా విజయమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు గత నెల జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే.
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.
ఈ రోజు ఇండియాలో ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దానికి గల కారణం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే. అయితే వాహనాలపై మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకుంటే శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శామ్సంగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారత్ లో శామ్సంగ్ ప్రొడక్ట్స్ ఎన్నో వినియోగదారులు వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో టీవీలు మార్కెట్ లోకి తీసుకు వస్తుంది శాంసన్ కంపెనీ.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే టోర్నీలను గెలువడం అంత తేలక కాదని.. ప్రతి జట్టు కప్పుకోసమే ప్రాణం పెట్టి పోరాడుతుందని భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అంటున్నాడు.
ఒక దేశంలో బతకాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. సగటు మనిషి ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవాల్సిందే. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే బతికే వాళ్లు ఉన్నట్లే.. నగరాల్లో ఉద్యోగాలు చేసి కోటీశ్వరులైన వారు ఉన్నారు. అయితే గ్రామాల్లో ఖర్చులు తక్కువ ఉంటాయి
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన ప్రస్తుతం ఎవరికీ నచ్చడం లేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మదనలాల్ హర్మాన్ చేసిన పనిని తప్పు పట్టాడు. ఆమె భారత క్రికెట్ పరువు తీసిందని సస్పెండ్ చేయాలని కోరాడు.