అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. ఐకాన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బన్నీ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీకి జోడిగా అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లి.. అదితి అగర్వాల్ నటించారు. స్క్రీన్పై ఈ జోడి ఎంతో క్యూట్గా మెరవడమే కాక.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత అదితి అగర్వాల్ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అనంతరం సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం […]
తెలుగు చిత్రపరిశ్రమలో అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును బన్ని సంపాందించాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న బన్ని.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను బన్నీ షేక్ చేశారు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ బన్ని నటకు ఫిదా అయ్యారు ఆడియన్స్. పుష్ప […]
సోమవారం భారత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అలానే దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈక్రమంలో అనేక మంది ప్రముఖులు దేశం గురించి ఎంతో విలువన విషయాలను ప్రసంగించారు. అయితే కేరళకు చెందిన ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఇచ్చిన స్పీచ్ అందరిని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అంత చిన్న వయస్సులో స్వేచ్ఛలు, అక్రమాలు అంటూ ఆమె తన […]
స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ వ్యాపార వేత్త స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ గుండెపోటుతో మరణించాడు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలో ఆ వ్యాపారి స్థానికులతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో అక్కడ వేదికపైన ఉన్నవారంత స్వాతంత్ర్యంకు సంబంధించిన అనేక ముఖ్య ఘట్టాలను తెలిపారు. వ్యాపారి కూడా స్వాతంత్య్రంకు ముందు నాటి విశేషాలను తెలియజేస్తున్నాడు. అక్కడి కాలనీ వాసులు కూడా ఆసక్తిగా వింటున్నారు. ఈక్రమంలో ఆ వ్యాపారవేత్తకు అకస్మాత్తు గుండెపోటు […]
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశం మొత్తం ఎంతో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండాను ఆవిష్కరించారు. ఈక్రమంలో పలువు పార్టీల అధినేతలు సైతం తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జనసేన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైకాపా పార్టీపై విమర్శలు […]
రామ్ గోపాల్ వర్మ.. ది గ్రేట్ డైరెక్టర్ నుంచి వివాదాస్పద డైరెక్టర్ పేరు గాంచాడు. సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై ఆర్జీవీ తనదైనశైలిలో స్పందిస్తుంటాడు. తన మనసులో ఉన్నది ఉన్నట్లు ట్విట్టర్లో కక్కేస్తుంటాడు. ఎవరి మీదైనా, ఏ విషయం మీదైనా స్పందిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భలే చెప్పాడే అనుకునేలోపే మరికొన్నిసార్లు ఏంటి ఈ మనిషి? అని బుర్రగోక్కునేలా చేస్తాడు. ఏది చేసినా ఆర్జీవీ మాత్రం వార్తల్లోనిలుస్తూ ఉంటాడు. మనకు స్వాతంత్రం లభించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న […]
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జెండా ఎగురవేసి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యి జెండా ఎగురవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో […]
స్వాతంత్య్ర దినోత్సవం.. వందల ఏళ్ల బానిస సంకెళ్ల నుంచి భారతావని విముక్తి పొంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎందరో అమరవీరుల ప్రాణత్యాగ ఫలితం. ఆంగ్లేయుల పాలన నుంచి భారతావని స్వాతంత్య్రం పొంది… నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత ప్రజలు 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు […]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం.. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాల’ పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేస్తూ తమ దేశభక్తిని చాటుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. ఈ వేడుకలను తమ వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశ్యంతో.. ఫైబర్ ప్లాన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఆ వివరేలేంటో ఇప్పుడు […]
టెలికాం రంగంలోకి అడుగుపెట్టాక ‘రిలయన్స్ జియో’ సృష్టించిన అలజడి అంతా.. ఇంతా కాదు. ఆ రంగం రూపురేఖలే మారిపోయాయి. దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థానానికి జియో చేరిపోయింది. ఇతర ఆపరేటర్ల పరిథిలోని వినియోగదారులను తనవైపుకు మళ్లించుకోగలిగింది. ఇవన్నీ వారికి ఊరికే.. రాలేదు. ప్రారంభంలో ఏడాది పాటు అన్ని సేవలు ఫ్రీ అంటూ.. నష్టాలను సైతం భరించింది. ఆ తరువాత కూడా తక్కువ ధరలకే టారిఫ్లు తీసుకొస్తూ సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఉండేలా ప్లాన్ […]