ఆసియా కప్ 2025 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్పై ఇప్పుడు రాజకీయ రగడ ప్రారంభమైంది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ నిరాకరించిన ఘటన ఇప్పటికే చర్చనీయాంశమైంది. తాజాగా పాకిస్తాన్తో మ్యాచ్పై రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడటంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ అంశంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. బీజేపీకు సుప్రీంకోర్టు లేదా భారత […]
ఆసియా కప్ 2025 ఇండియా పాకిస్తాన్ షేక్ హ్యాండ్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ అంశంపై ఇప్పటికే టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ద్వంద్వ వైఖరిపై విమర్శలు వస్తుండగా తాజాగా భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా కప్ 2025 పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో విజయానంతరం టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ క్రికెటర్లకు షేర్ హ్యండ్ ఇవ్వకుండా వచ్చేయడం సంచలనంగా మారింది. దీనిపై చాలామంది […]
సాధారణంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సారి ఆ హైప్ మరింత పెరగనుంది. దానికి కారణం వరల్డ్ కప్ మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. భారత్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ దాదాపు 7 ఏళ్ళ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టబోతుంది.
ప్రపంచంలోనే గొప్ప బౌలర్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం.. సెహ్వాగ్ ను మించిన విధ్వంసక బ్యాటర్ ను చూడలేదు అంటుంటే.. నవీద్ మాత్రం వీరూను ఔట్ చేయడం పెద్ద విషయం కాదని తన అక్కసు వెళ్లగక్కాడు.
వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15 న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రానా నవీద్ ఉల్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
IND vs PAK, Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. భారత క్రికెట్కు అంత కంటే ఎక్కువ. 2011లో పాక్తో సెమీ ఫైనల్కు ముందు సచిన్ చేసిన పనితోనే ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది. అదేంటంటే..
Javed Miandad, IND vs PAK: చావు బతుకులు అల్లా చేతుల్లో ఉంటాయి. భారత్ ఈ రోజు మమ్మల్ని పిలిచినా మేం వెళ్తాం. కానీ వాళ్లు కూడా రావాల్సి ఉంటుంది. చివరగా మేం వెళ్లాం. కానీ వాళ్లు అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు వాళ్ల వంతు..
ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
భారత జట్టు ఓటమి భయంతోనే పాకిస్థాన్కు రావడం లేదని.. అది చెప్పకుండా ఏవో కుంటిసాకులు చెబుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ అంటున్నారు. మరి అందులో నిజమెంతా?