సాధారణంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సారి ఆ హైప్ మరింత పెరగనుంది. దానికి కారణం వరల్డ్ కప్ మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. భారత్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ దాదాపు 7 ఏళ్ళ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టబోతుంది.
ప్రపంచంలోనే గొప్ప బౌలర్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం.. సెహ్వాగ్ ను మించిన విధ్వంసక బ్యాటర్ ను చూడలేదు అంటుంటే.. నవీద్ మాత్రం వీరూను ఔట్ చేయడం పెద్ద విషయం కాదని తన అక్కసు వెళ్లగక్కాడు.
వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15 న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రానా నవీద్ ఉల్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
IND vs PAK, Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. భారత క్రికెట్కు అంత కంటే ఎక్కువ. 2011లో పాక్తో సెమీ ఫైనల్కు ముందు సచిన్ చేసిన పనితోనే ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది. అదేంటంటే..
Javed Miandad, IND vs PAK: చావు బతుకులు అల్లా చేతుల్లో ఉంటాయి. భారత్ ఈ రోజు మమ్మల్ని పిలిచినా మేం వెళ్తాం. కానీ వాళ్లు కూడా రావాల్సి ఉంటుంది. చివరగా మేం వెళ్లాం. కానీ వాళ్లు అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు వాళ్ల వంతు..
ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
భారత జట్టు ఓటమి భయంతోనే పాకిస్థాన్కు రావడం లేదని.. అది చెప్పకుండా ఏవో కుంటిసాకులు చెబుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ అంటున్నారు. మరి అందులో నిజమెంతా?
ఆసియా కప్ ఎక్కడ జరగాలో ఎట్టకేలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చేసింది. ఆసియా కప్ 2023ను పాకిస్థాన్లోనే నిర్వహిస్తామని ఏసీసీ ప్రకటించినా.. బీసీసీఐ సైతం తన పంతం నెగ్గించుకుంది.
పాక్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ విషయంలో రివేంజ్ తీర్చుకుంటానన్నాడో మీరూ తెలుసుకోండి..