లక్ష్యం 444 పరుగులు..ఒవెల్ గ్రౌండ్ లో ఇప్పటివరకు ఏ టీం కూడా ఇంత భారీ లక్ష్యాన్ని చేధించిన దాఖలాలు లేవు. స్వింగ్ పిచ్ ల మీద ఆసీస్ బౌలింగ్ ఎదుర్కోవడం శక్తికి మించిన పని. ఇప్పటివరకు టెస్టుల్లో ఛేజింగ్
ప్రపంచ రికార్డ్ 414 పరుగులు. కానీ ఒక్క విషయంలో మాత్రం భారత్ ఆసీస్ ని బయపెడుతుంది
డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. 296 పరుగుల టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆసీస్ కి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్టు అయ్యింది. నిజానికి ఒకానొక దశలో భారత్ 200 పరుగులు కూడా సాధించడం అసాధ్యంగా కనిపించింది. అలాంటి స్థితిలో రహానేకి జతకట్టిన శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బ్యాటింగ్ తో బాధ్యతను పంచుకున్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మాట్లా యుద్ధం ఉండడం సహజమే. ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అలాంటి ఆసీస్ బ్యాటర్ స్మిత్ బౌలర్ సిరాజ్ కి విసుగు తెప్పించాడు.
Ajinkya Rahane, WTC Final: కెప్టెన్ గా కోహ్లీ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ గా రహానే ఆ బాధ్యతలు తీసుకునేవాడు. ఇప్పటివరకు రహానే కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కెప్టెన్గా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా కి చారిత్రాత్మక విజయాన్నందించాడు.
భారత మాజీ స్పిన్నర్ శివరామకృష్ణ సంచలన ఆరోపణలు చేశాడు. అది కూడా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పై. తనపట్ల ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశాడు.
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అంటే భయపడని బౌలర్లు ఉండరు. కానీ, వన్డే మ్యాచుల్లో మాత్రం ఈ 360 ప్లేయర్ బొక్కబోర్లా పడుతున్నాడు. ఆస్ట్రేలియాపై వరుసగా 3 సార్లు గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరి అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా, టీమిండియాను 2-1 తేడాతో ఓడించింది. మరి ఈ ఓటమితో టీమిండియాకు జరిగిన నష్టం ఎంత? ఒక్క ఓటమితో ఏం ఏం మారిపోయాయి.. ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మూడు గోల్డెన్ డక్స్తో అత్యంత చెత్త రికార్డు సృష్టించాడు. దీంతో.. అసలు సూర్య వన్డే టీమ్లో అవసరమా? అనే ప్రశ్న తలెత్తోంది. మరి నిజంగానే సూర్య అవసరం వన్డే టీమ్కు లేదా?
మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 1-2 కోల్పోయింది. అది కూడా నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పరాజయం ఎవరూ ఊహించలేదు. మరి ఈ ఓటమిపై రోహిత్ ఏమన్నాడంటే..?
అతడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్. క్రీజులో అడుగుపెడితే సిక్సులు, ఫోర్ల హోరు గ్యారంటీ. స్టేడియంలో కూర్చొన్న ప్రేక్షకులకు తన బ్యాటింగ్ తో మెరుపులు చూపిస్తాడు. అలాంటి సూర్య ఇప్పుడు డకౌట్స్ తో చెత్త రికార్డ్ సృష్టించాడు.