దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు మరోసారి షాకిచ్చింది. ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న ఎస్బీఐ..మరోసారి వఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరించిన వద్దే రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. దీంతోపాటు ఒక్కరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ని […]
కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిలో టీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. దానికి తోడు.. తాజాగా పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి మరిన్ని నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుత తరుణంలో బస్ చార్జీలు పెరిగితే తప్ప.. ప్రగతి రథ చక్రం ముందుకు సాగే పరిస్థితిలో లేదు. చార్జీల పెంపు గురించి ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా.. ఇంతవరకు ఆమోదం లభించలేదు. ఫలితంగా రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా డైరెక్ట్గా చార్జీలు పెంచకుండా.. […]
దేశ వ్యాప్తంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక్కో షాక్ తగులుతూ వస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గ్యాస్, చమురు ధరలు పెరిగి సతమతమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 14శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఆఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి 19శాతం పెంపునకు అనుమతికోరాయి డిస్కంలు. డొమెస్టిక్ పై 40-50పైసల పెంపు.. ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంపు. 19 శాతం విద్యుత్ చార్జీల […]
తేలికపాటి, సమర్థమైన మిశ్రమ లోహాలు, కొత్త ఇంజిన్ డిజైన్లను అనేక కంపెనీలు రూపొందిస్తుండటంతో సూపర్సోనిక్ ప్రయాణికుల విమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ బూమ్ సూపర్సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే […]
వచ్చే నెల 1వ తేదీ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరగనున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్ ను 15 శాతం పెంచుతున్నట్టు నిన్న భారత విమానయాన శాఖ ప్రకటించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికుల లోయర్ క్లాస్కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి […]
రోజు రోజుకి వంట నూనె ధరలు పెరుగుతూనే వున్నాయి. దీని వలన సామాన్యులకి కష్టంగా ఉంటోంది. అసలే కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి, పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల వ్యయం భరించలేనంతగా మారింది. గత నెల రోజుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆవాల నూనె, సోయాబీన్ నూనె ఉండటం గమనార్హం. అయితే ఇప్పుడు కాస్త వాళ్ళకి రిలీఫ్ కలిగేటట్టు వుంది. వంట నూనె ధరలు […]
ఏపీలో కరోనా విస్తృతిని అడ్డుకట్ట వేయడానికి సర్కార్ సంపూర్ణ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతిస్తున్న కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల మాదిరి కరోనా కట్టడికి సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం ఒక్క సారిగా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయని కొందరు […]
కార్పొరేటర్ కూడా పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తూ సెక్యూరిటీ గార్డులతో హల్ చల్ చేస్తే ఈ రోజుల్లో ఓ రాష్ట్ర మంత్రి అయి ఉండీ ఏమాత్రం బేషజం లేకండా ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు. మిజోరాంలో చాలా మంది […]
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. ఈ మార్పులకు వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ ఆమోదముద్ర వేసింది. అయితే కొవ్యాక్సిన్ డోసుల గ్యాప్ విషయంలో మాత్రం పాత […]