బొగ్గు గనిలోకి వెళ్లిన వాళ్లు.. ఇంటికి తిరిగి వచ్చేదాక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తునే ఉంటారు. ఎంత భద్రతా చర్యలు తీసుకున్నా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా పనికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాలేదు. పలువురు ఆశ్రయించినా జాడ తెలియకపోవడంతో పోరాటానికి దిగింది.
ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమాల కేసులో సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి ఇవాళ ఆమెకు విముక్తి లభించింది. ఆమె కేసుని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ […]
Crime News: జార్ఖండ్లో వంద కోట్ల రూపాయల మైనింగ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. బుధవారం 20 చోట్ల సోదాలు నిర్వహించింది. జార్ఖండ్తోపాటు బిహార్, తమిళనాడు, ఢిల్లీలలోని 20 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలోనే స్కాంలో హస్తం ఉందని భావిస్తున్న ప్రేమ్ ప్రకాశ్ అనే మధ్యవర్తి ఇంటిని రైడ్ చేసింది. రైడ్ సందర్బంగా ఇంట్లో రెండు ఏకే 47 రైఫిళ్లు కనిపించాయి. బీరువాలో జాగ్రత్తగా దాచిన వాటిని ఈడీ అధికారులు గుర్తించారు. […]