అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ ను వచ్చే సంవత్సరం జూన్ 4న ప్రారంభించాలని చూస్తోంది. సాధారణంగా ఏడాది చివర్లో జరిగే ఈ మెగా టోర్నీని.. ముందుగానే ముగించాలని భావిస్తోంది.
ఈ ఏడాది భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్లు ఎక్కువ ఉంటాయన్నాడు.
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో నెగ్గి జోష్ మీదున్న ఆస్ట్రేలియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. అలాగే మ్యాచ్లో ఓడిపోయి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు కూడా ఐసీసీ ఝలక్ ఇచ్చింది.
క్రికెట్లో ఫ్రాంచైజీ లీగ్ల హవా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయాలని ఐసీసీ భావిస్తోందట. లీగ్లకు షాక్ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ ఎన్నో రెట్టు అభివృద్ధి చెందింది. అధునాతన సాంకేతికత వినియోగం క్రికెట్లో కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పటికీ కొన్ని రూల్స్ విషయంలో మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
క్రికెట్లో ఎల్ఈడీ స్టంప్స్ వినియోగం గత ఆరేడేళ్లలో బాగా పెరిగింది. ఐసీసీ ట్రోఫీలతో పాటు ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్స్లోనూ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ స్టంప్స్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
సౌరవ్ గంగూలీ.. టీమిండియా క్రికెట్ చరిత్రను మార్చిన గొప్ప ఆటగాడు. ఇక గంగూలీ ఆటకు, బ్యాటింగ్ స్టైల్ కు కోట్లలో అభిమానులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సేమ్ టూ సేమ్.. దాదాను గుర్తు చేస్తోంది టీమిండియా స్టార్ స్మృతి మంధన..