రైతు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ఆ రైతు కలను కూతుర్లు నెరవేర్చారు. ఒక కూతురు కాదు, ఐదుగురు కూతుర్లూ కలెక్టర్లు అయ్యి చూపించారు.
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్ష విధించిన వారిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి. వీరపాండియన్ ఉన్నారు. వీరికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ శుక్రవారం ఈ […]
AP High Court : ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏకంగా 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామలరావు, జికే ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్లకు కోర్టు రెండు వారాల జైలు శిక్ష విధించింది. అయితే, ఎనిమిది మంది అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరటంతో కోర్టు జైలు శిక్షను తప్పించి, సేవా […]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా అని తెలుసుకునేందుకు స్వయంగా అధికారులు వస్తేనే మంచిదని చాలామంది పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయం. ప్రభుత్వ అధికారుల పిల్లలను కూడా సర్కారు బడిలో చేరిస్తే.. అక్కడి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో వారికి తెలుస్తుందంటారు కొందరు. ఇలాంటి అభిప్రాయాలు అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడి పిల్లల తల్లిదండ్రులది. ఆవిధంగానే తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం […]
చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అని మరోసారి రుజువైంది. ఏపిలో ఎవరూ ఊహించిన విధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అంతే కాదు జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది. భూ పరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించిన ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ఏకంగా జైలు శిక్షతోపాటు […]