నగర వాసులకు గుడ్ న్యూస్. ఒకప్పుడు సిటీ రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు తీసిన డబుల్ డెక్కర్ బస్సులు, మరోసారి భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈనెల 11 నుంచి ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లు.. మన దేశంలో పలువురు సెలబ్రిటీలు వాడుతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వారు.. ఈ లగ్జరీ కార్లపై మోజు పడతారు. వాటిని సొంతం చేసుకుని సంతోషిస్తారు. ఇప్పటికే లంబోర్గిని, ఆస్టన్, ఫెరారీ వంటి ప్రముఖ బ్రాండ్లు .. మన దేశంలో.. తమ కంపెనీల లగ్జరీ కార్లను అమ్మకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో ఖరీదైన బ్రాండ్ మెక్లారెన్ వచ్చి చేరింది. కొన్ని […]
ఈ రోజుల్లో చదువు చెప్పాల్సిన కొందరు గురువులే మృగాలుగా మారిపోతున్నారు. అందమైన విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పి వలలో వేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక నమ్మించి ఎక్కడికో తీసుకెళ్లి చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. హిందీ ప్రెఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న కీచక మాస్టారు ఓ విద్యార్థికి హిందీ బేసిక్స్ నేర్పిస్తానని నమ్మించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా ఇదే ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. రాజ్భవన్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. ఓ విచిత్ర […]