హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బతకాలంటే ఖర్చులతో కూడుకున్న పని. ఇక ఎటైనా ప్రయాణించాలంటే బస్సులు లేదా ఆటోలను ఆశ్రయించాలి. పల్లెటూళ్లలో ఆటోలో వెళితే.. చాలా దూరానికి 10, 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ మహా నగరంలో కూసంత దూరానికి
ఈ చివర ఇల్లు ఉంటే ఆ కార్నర్లో ఆఫీసు ఉంటుంది. ఆఫీసుకు వెళ్లాలంటే రెండు గంటల ముందు బయలు దేరాల్సిన పరిస్థితి. ఇక రద్దీ సమయాల్లో వెళ్లాలంటే పగలే చుక్కలు కనిపిస్తాయి. పనుల మీద బయటకు వెళ్లాలన్నా, కాలేజీలకు వెళ్లాలన్నా ఈ సమయాల్లో బస్సులను ఆశ్రయించాల్సిందే.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ఇతరత్రా పనులకు వెళ్లాలంటే అందులోనూ.. బస్సులో ప్రయాణించాలంటే గంటలు, గంటలు పడుతుంది. ఇక క్యాబ్, ఆటోల్లో వెళ్లాలంటే నెల జీతం సరిపోదు. ఇలాంటి తరుణంలో ప్రయాణీకులకు ఊరట కలిగించేలా..
ప్రస్తుతం కాలంలో ప్రయాణలు ఎంత రద్దీగా కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బస్సు, రైళ్లు ఎక్కడ చూసినా ప్రయాణికులతో కిట కిటలాడుతుంది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో గమ్యస్థానాలకు చేర్చుతో మంచి ప్రజాదరణ పొందింది.
నగరం మొత్తంలో చాలా మంది జాబ్ చేసే క్రమంలో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని కోసం కొందరు బైకుల్లో, కొందరు బస్సుల్లో, కొందరు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందింది.
హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దిన దినాభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు నగరానికి వరుసకడుతున్నాయి. దీంతో ఉపాధికోసం వివిద ప్రాంతాల నుంచి వచ్చే వారితో నగరం కిక్కిరిసి పోతున్నది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీని కోసం నగరంలో మెట్రో ప్రాజెక్టును తీసుకొచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది.
మీరు మెట్రో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా! అయితే మీకో గుడ్ న్యూస్. 9 రకాల ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దరఖాస్తు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్లోనూ భానుడి దెబ్బకు ప్రజలు బయటకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ రైళ్లలో రద్దీ పెరిగిపోయింది.
హైదరాబాద్ మెట్రో ప్యాసింజర్లకు అలర్ట్. ఇటీవలే స్మార్ట్ కార్డులు, క్యూఆర్ టికెట్ల మీద డిస్కౌంట్లను ఎత్తేసిన మెట్రో.. ఇప్పుడు మరో బాదుడుకు సిద్ధమవుతోందని సమాచారం.
సాంకేతికత వచ్చాక లైఫ్ చాలా షార్ట్ అండ్ స్పీడ్ అయిపోయింది. ఒకప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలంటే క్యూ లైన్లో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక క్షణాల్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అవి సినిమా టికెట్లు కానియ్యండి, రైలు టికెట్లు, బస్సు టికెట్లు, విమాన టికెట్లు ఏవైనా కానియ్యండి. అయితే వాట్సాప్ అనేది అందరికీ కామన్ యాప్ అయిపోయింది. ఎంత పెద్ద యాప్స్ ఉన్నా గానీ పర్సన్ టూ పర్సన్ కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్ ప్రధానమైపోయింది. అందుకే ఈ వాట్సాప్ లోకే మెట్రో సేవలను ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా అందుబాటులోకి తీసుకురావాలని మెట్రో రైలు భావించింది. టికెట్లను డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేనా ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.