నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాల్లో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు 25నుంచి 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా..? అన్న దానిపై పోలీసులు విచారణ జరుగుపుతున్నారు.
హుస్సేన్ సాగర్ బోటింగ్కు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదివారం, సెలవు దినాల్లో రద్దీ బాగా ఉంటుంది. అయితే తాజాగా హుస్సేన్సాగర్లో పెను ప్రమాదం తప్పింది. ఆవివరాలు..
హైదరాబాద్ నగరవాసులుకు గుడ్ న్యూస్.. వీక్ ఎండ్ లో ఆటవిడుపు కోసం సండే ఫండే పేరుతో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆహ్లదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..
రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్లే కార్లు ఒకవైపు.. తమ అభిమానించే వారి సతీమణులు మరోవైపు. అభిమానుల మనస్సు పులరించేలా చేసిన హుస్సేన్ సాగర్ తీరం.. ఎందుకు..? ఏమిటి..? అన్నది కింద చదవండి.
కళ్లు మూసి తెరిచే లోపల మాయమయ్యే కార్లు.. జుప్ జుప్ మంటూ వచ్చే శబ్దాలు.. గూస్ బంప్స్ తెప్పించే విన్యాసాలు. నేను చెప్పేది ఏదో హాలీవుడ్ మూవీ గురించి కాదండి బాబు. త్వరలో హైదరాబాద్ లో మీరు చూడబోయే విన్యాసాల గురించి. క్రీడల గురించి తెలిసిన వారికి కొద్దో గొప్పో ఫార్ములావన్ రేసు గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ రేసులు ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంటాయి. ఇక ఈ రేసుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. […]
భాగ్యనగరంలో హుస్సేన్ సాగర్ పై ఓ అద్భుత నిర్మాణం చేపట్టనున్నట్లు HMDA కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ లో పంచుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఉండే తేలియాడే వంతెన తరహాలోనే హుస్సేన్ సాగర్ పై కూడా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: అమ్మకానికి భర్త: ‘ఆరడుగులు ఉంటాడు- నిజాయితీ పరుడు’ ఈ ఏడాది చివర్లో నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మాస్కోలోని జర్వాడే […]
హైదరాబాద్- ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్ది యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, నిద్ర మత్తు వంటి కారణాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాల్లో కార్లు కాలువల్లోకి, చెరువుల్లోకి దూసుకెళ్లడం చూస్తున్నాం. హైదరాబాద్ లోను ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. హైదరాబాద్ లో నడి బొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. […]
హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. హుస్సేన్సాగర్లో నిమజ్జనంపై హైకోర్టు అమనుతి ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగంతి తెలిసిందే. కాగా కేవలం ఈ ఏడాదికి మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశం, వచ్చే ఏడాది నుంచి అనుమతించమంటూ సీజేఐ పేర్కొన్నారు.