గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వాహనాలను వినియోగించే వారి శాతం చాలా మేరకు పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలా వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఓ పక్క మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఈవీల తయారీలో వెనక్కి తగ్గడం లేదు ఆటో సంస్థలు. విద్యుత్ వాహన తయారీ సంస్థ హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మంగళవారం రెండు కొత్త- స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లియో, ఎల్వైఎఫ్ పేరుతో తీసుకొచ్చిన ‘ఇ-స్కూటర్’లను ఒక్కసారి […]
ప్రపంచంలోనే అతి ఖరీదైన పంట. ఆరు గాలం కష్టపడి కన్న బిడ్డలా పంటను కాపాడి శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా […]