మతం అంటే ఒక జీవన విధానం. దేవుడ్ని భక్తి మార్గంలో చేరుకునే ఒక గమ్యం. ఎవరెలా బతికినా అంతిమంగా మాట్లాడేది దేవుడి గురించే. ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి సమస్య ఉండదు. ‘మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం’ అనే నినాదంతో చాలా మంది వివిధ మతస్తులు ఇతర మతస్తులతో తోబుట్టువుల్లా జీవిస్తున్నారు. అందుకే ఈ దేశం ప్రపంచ దేశాల సిద్ధాంతాల కంటే గొప్ప సిద్ధాంతం అయిన భిన్నత్వంలో ఏకత్వంగా […]
Pakistan: సత్తా ఉంటే మైనారిటీ, మెజారిటీ వర్గం అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సత్కరిస్తారనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. పాకిస్థాన్లో మైనారిటీ వర్గానికి చెందిన యువతికి అక్కడి పోలీస్ శాఖలో గౌరవప్రదమైన స్థానం లభించింది. పాక్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా ఆ యువతి నిలిచారు. ఆమె పేరు మనీషా రుపేతా(26). పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సు జాకో బాబాద్లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు మనీషా. సాధారణంగా పురుషాధిక్య సమాజంలో […]
ఒడిబియ్యం.. హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లైన భార్యాభర్తలకు ఒడిలో బియ్యం పోస్తూ ఉంటారు. ఈ ఒడిబియ్యం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంస్కృతిలో భాగమైపోయింది. ప్రధానంగా పెళ్లిళ్లు జరిగే చోట మాత్రం ఈ కట్టుబాట్లను బాగా ఆచరిస్తూ ఉంటారు. అయితే అసలు ఒడిబియ్యం అంటే ఏమిటి? పెళ్లైన వాళ్లకే ఎందుకు పోస్తారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషిలో వెన్నెముక్క లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈ నాడులను వెన్నెముక్కలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే […]
నేటి కాలంలో ఇప్పటికి కూడా చాలామంది జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..? సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయోచ్చా? చేయకూడదా అనే సందేహాలు చాలామందికి తెలెత్తుతుంటాయి. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయొద్దంటూ జ్యోతీష్యశాస్త్రం తెలియజేస్తుంది. ఒకవేళ పొరపాటున చేస్తే గనుక ఇబ్బందులు తప్పవని కూడా జ్యోతీష్యులు హెచ్చరిస్తున్నారు. ఇక సూర్యాస్తమయం తర్వాత ఏయే పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెరుగు లేనిది […]
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]