నేటికాలంలో స్వార్థ పరుల సంఖ్య పెరిగిపోతుంది. ఎదుటి వారికి కష్టాలు వస్తే పట్టించుకునే వారే ఉండరు. కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అనే మాటను బలంగా నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేస్తుంటారు.
రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతుంది. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టామా.. ఇక అంతే సంగతులు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలను తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ఒక సెల్ టవర్ కూడా కాలిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడింది అనుకునే లోపు మళ్లీ భానుడు ప్రభావంతో విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ప్రజలకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండంలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు వర్షాలు పడి కాస్త వాతావరణం చల్లబడినా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రీలో రెండో వారానికి ఎండలు విపరీతంగా పెరిగితే.. ఇక మే నెలలో పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి.