ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల ప్రచారాల్లో పలు అపశృతులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ రోజు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికె శివకుమార్ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగింది.
ఈ మద్య కాలంలో విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే పలు కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పైలెట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో బీజెపీ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవ రాజు బొమ్మైకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఓ హెలికాప్టర్ అప్పుడే టేకాఫ్ అయింది. అందులో పలువురు ఎంపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. జస్ట్ కొన్ని మీటర్ల దూరం గాల్లోకి ప్రయాణించిన తర్వాత ఓ చోట హైటెన్షన్ కరెంట్ వైర్లని, ఆ హెలికాప్టర్ ఢీ కొట్టింది. అంతే ఒక్కసారిగా అది కిందపడిపోయింది. మంటలు చెలరేగాయి. దగ్గర్లో ఉన్నవాళ్లు ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందని.. ఆ హెలికాప్టర్ దగ్గరకు పరుగుపరుగున వెళ్లారు. ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? ఇక […]
హైదరాబాద్- భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్, త్రివద దళాల అధిపది జనరల్ బిపిన్ రావత్ అకాల మరణం పొందారు. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. తమిళనాడు నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. రాజకీయ, సినీ […]