జగనన్న వసతి దీవెన’నిధులను బుధవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడం కలకలంరేపింది. నో ఫ్లై జోన్ ప్రాంతమైన తిరుమల కొండల మీదుగా మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలానే జరిగిందంటూ ఆగ్రహిస్తున్నారు.
మనిషి కష్ట పడితే సాధించలేనిదంటూ ఏమి ఉండదని మన పెద్దలు అంటుంటారు. అలానే ఎందరో స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయి చేరుకున్నారు. చాలా మంది రేయింబవళ్లు కష్టపడి పేదరికాన్ని సైతం జయించి.. ధనవంతులుగా మారిపోయారు. అలానే తాజాగా ఓ సాధారణ పాల వ్యాపారి కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగాడు.
ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రమాదాలకు గురిఅవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు.
సాధారణంగా స్టార్ హీరోలకే ప్రైవేట్ జెట్లు గానీ, హెలికాప్టర్ గానీ ఉంటాయి. హీరోయిన్లకు ఉండే అవకాశం అయితే తక్కువే. ఇప్పటి సంగతేమో గానీ ఒకప్పటి నటీనటులు డబ్బులు సంపాదించేవారు గానీ కూడబెట్టుకునేవారు. దీంతో వారు జీవిత ముగింపు దశలో ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ కొంతమంది జాగ్రత్త పడ్డారు. విలాసవంతమైన భవనాలు, కార్లు అన్నీ కొనుక్కున్నారు. అయితే ఒక హీరోయిన్ కి సొంతంగా హెలికాప్టర్ కూడా ఉందట.
ఈ మద్య ఆకాశ మార్గన ప్రయాణిస్తున్న వారికి ప్రాణభయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అని భయపడుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికీ విమానాల్లో టెక్నికల్ ఇబ్బందులు రావడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తున్నారు.
అత్తారింటికి అమ్మాయిని సాగనంపడానికి ఈరోజుల్లో బాగా ఉన్నోళ్లు, ఓ మాదిరి ఉన్నోళ్లు కూడా కారునే వాడుతున్నారు. అయితే ఒక తండ్రి ఏకంగా తన కూతురిని హెలికాప్టర్ లో సాగనంపారు.
ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. అలానే ఆస్ట్రేలియాలోనూ అలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానాలు, హెలికాప్టర్లు టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. కొన్ని సమయాల్లో పైలెట్లు ప్రమాదాలు గమనించి సురక్షితంగా ల్యాండ్ చేస్తు ప్రయాణీకులు ప్రాణాలు కాపాడుతున్నారు.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ ముఖ్యమైన ఘట్టానికి వధూవరులు వినూత్నంగా చేసుకోవాలని ఊవిళ్లురుతున్నారు. దాని కోసం విభిన్న ఆలోచనలు చేస్తున్నారు. కానీ మనం చెపుకునే వ్యాపారి మాత్రం.. తన తమ్ముడికి కోసం ఏం చేశాడంటే..?