దేశంలో కొంత మంది మత విద్వేశాలు రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా ఉంటున్న వారి మద్య చిచ్చుపెడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగ హనుమాన్ జయంతి నిర్వహించారు. ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని జహంగిర్పూరి ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంత మంది దుండగులు రాళ్లు విసరడంతో పెద్ద గొడవ అయ్యిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ దాడిలో కొంత మంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయని.. రాళ్ల దాడిలో పలు […]