చావు ఎప్పుడు.. ఎక్కడ నుంచి ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చెట్టు కారణంగా చిన్నారి మృత్యువాత పడింది. ఎక్కడంటే..
తమ ప్రేమ విషయాన్ని మనస్సులో దాచేసుకుంటున్నారు పిల్లలు. చెప్పినా ఒప్పుకోరన్న అపనమ్మకంతో చివరకు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని తలవంచుకుని తాళి కట్టించుకుంటున్నారు. కానీ కట్టుకున్న వ్యక్తితో సన్నిహితంగా మెలగలేక.. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక సతమతమౌతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అభం, శుభం తెలియని చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేస్తూ ప్రాణాలను బలిగొంటున్నాయి. హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఎటాక్ చేయడంతో చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటన జరగక ముందే మరోటి చోటుచేసుకుంది.
ధి కొందరి జీవితాల్లో విస్తుపోయే సంఘటనలు సృష్టించి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతడు ఓ గ్రామానికి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్మశాన వాటికను కట్టించాడు. అయితే ఏ మూహుర్తంలో దాన్ని కట్టించాడో కానీ
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుపై కాసేపట్లో విచారణ జరగనుంది. కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలావుంటే బండి సంజయ్ ఒంటిపై గాయాలున్నట్లు సమాచారం అందుతోంది.
కని, పెంచి, ఓ మంచి భవిష్యత్తును ఇస్తున్న తల్లిదండ్రుల పట్ల కొంత మంది పిల్లలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైన నేటి సమాజంలో తల్లిదండ్రులను కూడా డబ్బుల కోసం వేధిస్తూ, వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. కానీ తమ కోసం అహర్నిశలు కష్టపడిన తమ తల్లిదండ్రుల పట్ల వినూత్నమైన ప్రేమను ప్రదర్శించారు ఆ ముగ్గురు కుమారులు
చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్తే వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి.. లేదా వాళ్లు చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకు వస్తుంది. ఇలాంటి ఘటనలు ఈ మద్య తెలుగు రాష్ట్రంలో ఎన్నో జరిగాయి.
ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఆసుపత్రులకు వచ్చిన రోగులు, వారి బంధువులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటీవలే వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుంటాయి. ఆసుపత్రి సిబ్బంది చేసే కొన్ని పనులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా ఓ ప్రసూతి ఆసుపత్రి లో ఇద్దరు మహిళ సిబ్బంది […]
నేటి సమాజంలో చాలా మంది మనుషులు.. అన్ని సంక్రమంగా ఉన్నా సంతోషంగా ఉండటం లేదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడి పోతుంటారు. మరికొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అయితే కొందరు విభిన్న ప్రతిభావంతులు.. తమకు ఉన్న లోపానికి బాధపడక.. ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు ఎదురొడ్డి నిల్చున్ని జీవిస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే 65 ఏళ్ల చింతం రాజయ్య. ఆయన కంటిచూపు లేకపోయిన ఏ సహాయం లేకుండా […]