టాలీవుడ్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజును చెప్పొచ్చు. అప్పుడప్పుడు కొన్ని ఫ్లాప్లు పడినా.. ఆయన బ్యానర్ మీద వచ్చే చాలా మటుకు సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే అలాంటి దిల్ రాజును ఒక మూవీ కోలుకోలేని దెబ్బతీసిందట.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ప్రాధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా బాలయ్య అభిమానులు గుణశేఖర్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
సమంత 'శాకుంతలం' థియేటర్లలోకి వచ్చేసింది. మూవీ చూసినవాళ్లలో చాలామంది మిక్స్ డ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజు కలెక్షన్స్ కాస్త షాకింగ్ గా అనిపించాయి!
సమంత ప్రధాన పాత్రలో, దేవ్ మోహన్ హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇక తాజాగా శాకుంతలం ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆవివరాలు..
‘శాకుంతలం’ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు సమంత. ‘యశోద’తో గతేడాది మంచి హిట్ను ఖాతాలో వేసుకున్న సామ్.. ఈ మూవీతో ఇంకెలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత ఏమన్నారంటే..!
సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మైథాలజీ చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇందులో భాగంగా సినిమా 3డి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గుణశేఖర్, దిల్ రాజు, నీలిమ గుణ, సాయిమాధవ్ బుర్రా, తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. మైథలాజికల్ డ్రామా జానర్ లో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాళిదాసుడు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా.. శకుంతల – దుశ్యంతుడి లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కాగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. […]
సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద దర్శనం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒకవేళ.. ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే.. ఇక అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇలా ఒకే ఫ్రేమ్లో కనిపించి.. అభిమానులకు కనువిందు చేశారు. ఇంతకు ఈ ఇద్దరు స్టార్లు.. ఎక్కడ కలిశారు.. ఏ వేదికపై ఈ సీన్ చోటు చేసుకుంది అంటే.. దర్శకుడు గుణశేఖర్.. కుమార్తె […]
టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో నీలిమ.. రవి ప్రఖ్యాల వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ను గుణశేఖర్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేశారు. […]
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక మార్కు క్రియేట్ చేసుకున్నాడు గుణశేఖర్. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి కమర్షియల్ చిత్రాలతో పాటు.. రుద్రమదేవి, శాంకుతలం వంటి హిస్టారికల్ మూవీని కూడా తెరకెక్కించారు. ఇక గుణశేఖర్ సినిమాలు అంటే.. భారీ బడ్జెట్, సెట్స్తో విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిస్తారు. ప్రస్తుతం గుణశేఖర్.. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా గుణశేఖర్ ఇంట పెళ్లి బాజాలు […]