దేశంలో యువత పెడదోవ పడుతుంది. చిన్న వయస్సులోనే గన్ కల్చర్ కు అలవాటు పడుతోంది. ఇక్కడ ఆయుధాల వినియోగానికి అనుమతి లేనప్పటికీ.. యువత చేతిలో గన్స్ కనిపిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో గుర్తు తెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పదిమంది స్పాట్ లోనే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సైనికుడి వేషదారణలో టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ లోకి తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడ కనిపించిన వారిపై ఒక్కసారిగా భారీ కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పదిమంది మరీతి […]
ప్రస్తుతం సమాజంలో హత్యలు, అత్యాచారాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. ఎంత కఠిన చట్టాలు తీసుకువచ్చినా భయ పడటం లేదు నేరస్తులు. విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బీజేపీ నాయకుడిపై కాల్పులకు పాల్పడ్డారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి రోజు మాంసాహారం.. దాడులు చేసుకున్న విద్యార్థులు.. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం […]
telangana crime : సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. భూ తగాదాల నేపథ్యంలో కొందరు ఓ వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డారు. గజ్వేల్ వంశీ అనే వ్యక్తిపై ఒగ్గు తిరుపతి వర్గం కాల్పులు జరిపింది. చెల్లాపూర్కు చెందిన ఒగ్గు తిరుపతి, వంశీలకు గత కొన్ని నెలలుగా ఓ స్థలం విషయంలో గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వర్గీయులు వంశీపై కాల్పులు జరిపారు. కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా చందాపూర్ శివారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే, […]
సిద్దిపేట జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం బయట దుండగులు కాల్పులు జరిపి.. దాదాపు రూ.43 లక్షల నగదుతో పరారయ్యారు. బాధితుడు చేర్యాలకు చెందిన రియల్టర్ వ్యాపారి నర్సయ్యగా గుర్తింపు. బాధితుడి వివరాల ప్రకారం.. అతను రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం లోపలికి వెళ్లాడు. డబ్బు కారులో ఉంది.. డ్రైవర్ కారులోనే ఉన్నాడు. ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. ముందుగా డోర్ కొట్టి తలుపు తీయాలన్నారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో.. అద్దం పగలగొట్టారు. […]