ఈ రోజుల్లో డబ్బు ఎవ్వరికీ చేదు. మానవ సంబంధాలు గట్టిగా నిలవాలంటే ధనమే అన్నింటికీ మూలం. డబ్బు లేని వాడిని కనీసం మనిషిగా అయినా సమాజం గుర్తించడం లేదు. అయితే కొంత మంది కోటీశ్వరులు.. కోట్లు కూడబెట్టుకున్నప్పటికీ.. మనశ్శాంతి కరువౌతుంటారు
కేంద్రంలో ప్రధాని మోదీ పేద కుటుంబాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. విద్యా, ఆరోగ్యం, ఆర్థిక సాయం చేకూరే విధంగా అనేక సౌకర్యవంతమైన స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. వాటిని అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి రాంగ్ రూట్లలో వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు పట్టించుకోకుండా అలాగే వెళుతుంటారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. పలు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎయిర్ పోర్టులో కూడా నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ రోజు తెల్లవారుజామున సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు అతి వేగంగా వచ్చి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.
భారత్ సర్వమత సమ్మేళనం. ఇక్కడి ప్రజలు అన్ని మతాలను పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఇక్కడున్న దేవాలయాలు మరే దేశంలో లేవనడం అతిశయోక్తి కాదు.
మనిషికి డబ్బు అవసరం మాత్రమే, జీవితం కాదని చెప్పి చాలా మంది చెబుతుంటారు. కానీ దాన్ని ఆచరణలో కొందరే పెడతారు. అలాంటి వారిలో బిలియనీర్లు కూడా ఉంటారు. ఏంటి డబ్బే జీవితంగా బతికే బిలియనీర్లు.. డబ్బు అవసరం మాత్రమే అన్నట్టు బతుకుతారా? అని సందేహం కలుగుతుందా? అయితే మీరు ఈ వ్యక్తి కథ చదవాల్సిందే.
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మేము ఎందులోనూ తక్కువ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీల్లా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని.. బట్టలు చింపుకుంటూ కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.