సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుంది అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. సినిమాల ప్రభావం సమాజంపై ఉండదని కొందరు బలంగా నమ్ముతుంటారు. అలానే సినిమాల వలన సమాజంలో చెడు బాగా పెరిగిపోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదనలు ఎలా ఉన్నా.. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు.. ప్రేక్షకులను సినిమాలు ప్రభావితం చేస్తున్నాయని అనక తప్పదు. దృశ్యం సినిమాను చూసే హత్య చేశామని ఓ హత్య కేసు నిందితులు తెలిపారు. అలానే దొంగతనాలకు, హత్యాచారాలకు పాల్పడిన కొందరు.. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడీగా ఉంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో విరుచు కుపడుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులపై మరోసారి ఫైర్ అయ్యారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అస్తమించిన వ్యవస్థ అని..అందులోని కొంతమంది బ్రోకర్లు విశాఖపై విషం కక్కుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. […]
అది కృష్ణా జిల్లా గుడివాడలోని మందపాడు. ఇదే గ్రామంలో తాడి మమత అనే మహిళ నివాసం ఉంటుంది. జీవితంలో ఏదో సాధించాలని మమత అనునిత్యం కలలు కంటూ ఉండేది. కానీ తాను ఊహించిన జీవితంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నో ఆస్పత్రుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగింది. కానీ రోగం మాత్రం నయమవలేదు. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న మమతకు ఎవరు అండగా నిలవలేదు. చివరికి దేవుడి కూడా కనికరించలేదు. ఈ క్రమంలోనే తాను ఊహించిన జీవితం కాదిదంటూ […]
నేటి కాలంలో కొందరు మహిళలు భర్తతో ఎంచక్క కాపురం చేయాల్సింది పోయి ప్రియుడితో వివాహేతర సంబంధానికి తెర తీస్తున్నారు. ఇటీవల భర్తను కాదని ప్రియుడితో జతకట్టిన ఓ మహిళకు అదే ప్రియుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇదే కాకుండా ప్రియురాలిని చంపేందుకు కూడా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కృష్ణాజిల్లా గుడివాడలోని బాపుజీనగర్. ఇదే ప్రాంతానికి చెందిన అనూష అనే మహిళకు పెళ్లై ఇద్దరు […]
నేటికాలంలో వివాహ బంధాలకు విలువ లేకుండా పోతుంది. అందుకు నిదర్శనమే కొందరు చేసే పనులు. భార్యభర్తల బంధాన్ని నిట్టనిలువు తగలబెడుతూ.. పరాయి వారితో పడక సుఖాన్ని పంచుకుంటున్నారు. మరికొందరు అయితే మరీ దారుణంగా తమ కోరికలు తీర్చుకోవడానికి మైనర్ పిల్లలను కూడా ట్రాప్ చేస్తున్నారు. ఇలా చేసే వారిలో కొందరు మహిళలు కూడా ఉండటం గమన్హారం. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యంగా ఉన్నడనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్పై కన్నేసింది ఓ నలుగురు పిల్లల […]
ఆమె పేరు స్వప్న, వయసు 28 ఏళ్లు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ చెందిన ఈమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి పరాయి సుఖం కోసం పాకులాడింది. దీంతో పక్కంటి పిల్లాడిపై మనసు పడి తన వైపుకు తప్పికుంది. ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఆంటీ.. ఆంటీ.. అంటూ ఇంట్లో అడుగు పెట్టిన ఆ బాలుడిని తన ముగ్గులోకి దింపుకుంది. మాయ మాటలు ఎన్నో చెప్పి తన కౌగిట్లో […]
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నుపై సొంత పార్టీ నేతలే అసహసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీ నేతలు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా చెత్త పన్నుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. ఓ సారి సీఎంను కలుద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా […]
డబ్బు కోసం, శారీరిక సుఖం కోసం కొన్నిసార్లు అడుగులు దారి తప్పుతుంటాయి. ఒక్కసారి ఈ పని చేస్తే.. ఇక జీవితంలో పోయిన పరువు తిరిగి రాదు. తాజాగా ఏపీలోని గుడివాడ టౌన్ పరిధిలోని గుడ్ మేన్ పేట కాలనీకి చెందిన ఓ మహిళ కూడా ఇలాంటి తప్పే చేసింది. ఇప్పుడు పోలీసులకి పట్టుబడి తన కుటుంబ పరువుని బజారున పెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం గుడివాడలో 15 ఏళ్ల మైనర్ బాలుడు, పక్కింటి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడివేడిగా సాగుతున్నాయి. అధికార , ప్రతి పక్షాల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. ఇంతకాలం తెదేపా, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతు వస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి జనసేన పార్టీ కూడా అధికార వైసీపీ పై విమర్శనాస్త్రాలు సందిస్తూ దూకుడు పెంచింది. ఈక్రమంలోనే ప్రభుత్వం పై పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పవన్.. కార్టూన్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అంటూ జనసేన పార్టీ […]
కృష్ణా జిల్లా గుడివాడలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీసీ రంగులు వేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీనిపై వెంటనే స్పందించారు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. టీడీపీ నేతలు బొమ్ములూరుకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహ దిమ్మెకు వైసీపీ రంగులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు ఉన్న వైసీపీ రంగులు […]