డబ్బుకు లోకం దాసోహం అంటారు.. ఈ మద్య కాలంలో డబ్బుకి ఇచ్చే విలువు మనుషులకు ఇవ్వడం లేదు. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలను కూడా లేక్కచేయడంలేదు. సొంతవాళ్లనే దారుణంగా మోసం చేస్తున్నారు.
‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీతో పాటుగా దివంగత ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులను కించపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవ్వగా.. తాజాగా ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ విషయంపై స్పందించారు. మాకూ […]