స్వాతంత్ర ఉద్యమం సమయంలో మహాత్మాగాంధీ అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టారు. మహాత్మాగాంధీ మహారాష్ట్రలోని మణి భవన్ లోనే ఎక్కువ బసచేసేవారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో తీసుకున్న కీలు నిర్ణయాలు ఇక్కడే నాంధిపడ్డాయని అంటారు.
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన సొంత ఊరైన నీలకంఠాపురంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతున్నారు.
జీవితంలో ఎంతటి వాళ్ళకైనా.. కష్టాలు, కన్నీరు, బాధలు, ఇబ్బందులు సహజమే. అవన్నీ దాటుకుని ముందుకి వెళ్తేనే నిజమైన విజేతలుగా నిలువగలం. కానీ.., చాలా మంది సామాన్యులు ఈ కష్టాలను అధిగమించలేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్దింటి కుటుంబాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంట కూడా ఇలాంటి విషాదమే నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇది చదవండి : అనారోగ్యంతో […]
హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో కనుల పండువగా జరిగింది. వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక-హైదరాబాద్కు చెందిన రవితేజను వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలుగు చిత్ర […]