ఒక పక్క లేఆఫ్స్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ పెద్ద పెద్ద కంపెనీలు షాకిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఊడిపోగలవు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే?
యూట్యూబ్ ద్వారా ఎంతోమంది లక్షల్లో ఆర్జిస్తున్నారు. కటిక పేదరికం నుంచి వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కూలి పని చేసుకుంటూనో ఉద్యోగం చేసుకుంటూనో ఖాళీ సమయంలో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ డబ్బులు సంపాదించుకునేవారు ఉన్నారు. అయితే ఆ ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే యూట్యూబ్ ఛానళ్లను బంద్ చేయాలని హుకుం జారీ చేసింది.
నేటికాలంలో చాలా మంది సొంతగా వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే కొందరు మాత్రమే తమకు నచ్చిన రంగంలో బిజినెస్ పెడుతుంటారు. అందరిలాగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటారు. బిజినెస్ చేయాలని మనస్సు ఎంత అల్లాడినా.. చేతిలో ఉన్న సర్కారీ కొలువును వదులుకునే ధైర్యం చేయరు. ఎందుకంటే ఆసక్తి ఉన్న వ్యాపారం దెబ్బకొడుతే ఎలా? అనే భయంతో నెలకు ఠక్కున చేతిలోకి జీతం డబ్బులు వచ్చే ఉద్యోగాన్ని వదులుకునేందుకు రిస్క్ చేయరు. అలా ఎన్నో ఆశలు, […]
కొంత మంది ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సింది పోయిం.. వారిపైనే బెదిరింపులకు పాల్పడుతుంటారు. చనిపోయిన కుమారుడి విషయంలో తనకు న్యాయం జరగాలని ఓ తల్లి, కుటుంబ సభ్యులతో కలసి రోడ్డుపై ధర్న చేసింది. అక్కడికి వచ్చిన ఓ మహిళ అధికారిని..” చెప్పింది చాలు నోరు ముయ్యి”… అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ […]
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగుల జీతాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని.. వారి కృషి వల్లే ఇంత అభివృద్ధి జరిగిందని.. అందుకే వారి జీతాలు పెంచుతూ పోతామని తెలిపారు. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు కేసీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడతూ.. ఉద్యోగుల వేతనాల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో అర్థం అయ్యింది. ఉద్యోగులను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించి కూడా విఫలం అయ్యింది. అయితే ఉద్యోగుల నిరసన సమయంలో అక్కడక్కడా కాస్త ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మీద విమర్శలు చేశారు. సజ్జల ఎవరని ఉద్యోగులు ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. […]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో ‘చలో విజయవాడ’తో అర్థం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. వారం రోజలు ముందు నుంచే కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తూ వచ్చింది. అనుమతి నిరాకరణ మొదలు ముందస్తు అరెస్టుల వరకు ఎన్ని విధాలుగా ఉద్యోగులను అడ్డుకోవచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయినా సరే […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు, జగన్ సర్కార్ కు మధ్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీని సవరించడంతో పాటు మరి కొన్ని డిమాండ్స్ ను సర్కార్ ముందు ఉంచారు. ఐతే పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన జగన్ సర్కార్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్సించింది. దీంతో ఉద్యోగుల, ప్రభుత్వం మధ్య సమస్య ఇప్పుడు ఉద్యమం వరకు వెళ్లింది. ప్రభుత్వ […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదం నడిస్తోంది. పీఆర్సీ పెంపుపై జగన్ సర్కారుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, వచ్చే నెలలో సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈనెల పాత విధానం ద్వారానే జితాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతుండగా, కొత్త పీఆర్సీ లో భాగంగానే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ట్రెజరీ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. తాజాగా, […]