కార్పోరేట్ పాఠశాలల్లో విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్ లో మొదటిసారిగా స్కూల్ బస్సు అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజుల్లో భూముల కోసం ఎన్నో గొడవలు, కొట్లాటలు జరుతున్నాయి. అయితే ఊరి బాగు కోసం బడి కొరకు తనకున్న భూమిలో కొంత భాగాన్ని సర్కార్కి దానంగా ఇచ్చాడు ఓ నిరుపేద రైతు. పిల్లలు చదువుకునేందుకు బడి కట్టడానికి ఓ పేద రైతు గవర్నమెంట్కే తన భూమిన దానం చేసిన కలియుగ కర్ణుడు. అతని పేరు శుభోద్ యాదవ్.. బీహార్ కు చెందిన ఆ యువకుని గురించి తెలుసుకుందాం..
విద్యా వ్యవస్థలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. తమను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యపు ధోరణితో ఉంటారు. కొన్ని సార్లు ప్రభుత్వ నియమ, నిబంధనలను కూడా ఖేతారు చేస్తారు. ఇలా చేసే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి.
కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు పాఠశాల, కాలేజీ విద్యార్థుల విషయంలో తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారికి ఆర్ధిక భరోసా ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకుంటాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తమిళ హీరో ధనుష్ ఇటీవల నటించిన 'సార్' మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో అసలు పాఠశాలకు రాని విద్యార్థులను ఓ లెక్చరర్ ఏ విధంగా రప్పించాడో, వారి విజయానికి ఎలా కృషి చేశారో దర్శకుడు అద్భుతంగా చూపించాడు. అలాంటి సార్ నిజజీవితంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో కృపాశంకర్ మాస్టార్ ఒకరు.
రైతు కుటుంబంలో జన్మించిన ఆ చిన్నారి.. తన తండ్రి ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర నుంచి చూసింది. వాటికి ఏదైనా పరిష్కారం చూపాలని భావించింది. ఆ దిశగా ప్రయోగాలు చేసి.. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్కి ఎంపికైంది. ఆ వివరాలు..
జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ తప్పనిసరి. ఈ మంచి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించండి! ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వీటిని అలవాటు చేసేందుకు ఏం చేశాడంటే..!
చదువు కొనకూడదు.. చదువుకుందాం అనే సందేశంతో.. తెరకెక్కిన సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. చదువు విలువను చర్చించే ఈ సినిమాను మరింత మందికి చేరువ చేయడం కోసం చిత్ర యూనిట్ ఓ మంచి పని చేసింది. ఆ వివరాలు..
గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అంటూ గురువుకు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించబడింది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాధ్యత గురువుపైనే ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత గురువుపైనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి జీవితంలో మంచి స్థానం పొందేవరకు ప్రతి దశలోనూ ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంటుంది. సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేస్తే కాస్త విరామం దొరికితే బాగుంటుందని భావిస్తుంటారు. ఉద్యోగరిత్యా వత్తిడికి లోనైతే […]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే.. గాడి తప్పింది. విద్యార్థినులకు తెలియకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసి వేరే వ్యక్తులకు పంపుతుంది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతలమానేపల్లి మండలం బాబాపూర్-గంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పి. సువిత టీచర్ గా పనిచేస్తుంది. ఈమె క్లాస్ రూములో విద్యార్థినుల వీడియోలు, ఫోటోలు తీసి ఇతర వ్యక్తులకు పంపిస్తుంది. అంతేకాకుండా బాలికలతో మద్యం గురించి చర్చించడం, అమ్మాయిలను పొట్టి బట్టలు వేసుకోవాలని సూచించడం, ఇతర […]