చాట్జీపీటీ కారణంగా గూగుల్ బిజినెస్ బాగా దెబ్బతింది. రోజురోజుకు గూగుల్కు యూజర్లు తగ్గి.. చాట్జీపీటీకి పెరుగుతున్నారు. దీంతో భయపడిపోయిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది.
భారతదేశం గర్వించదగిన వ్యక్తి సుందర్ పిచాయ్. అతడు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ కు సిఈఒగా కొనసాగుతున్నారు. అతను తమిళనాడులో జన్మించారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం గూగుల్ సిఇవోగా కొనసాగుతున్నారు. అయితే సుందర్ పిచాయ్ తన పూర్వీకులు చెన్నైలో నివాసం ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు అనే వార్త వైరల్ అవుతోంది.
ఒకప్పుడు అంటే ఉత్తరాలు రాసి చెప్పాల్సిన విషయాన్ని చేరవేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. అదే ఉత్తరాన్ని ఇంటర్నెట్ ద్వారా పంపుతున్నారు. దానిని ఎలక్ట్రాని మెయిల్ అంటారు. అందులో జీమెయిల్ కు ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఇప్పుడు గూగుల్ సంస్థ ఆ జీమెయిల్ కి మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తోంది.
అన్ని టెక్ కంపెనీలు ఇటీవలి కాలంలో వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు, భవిష్యత్ లో గడ్డు పరిస్థితులు రాకుండా ఉండేందుకు లేఆఫ్స్ కి వెళ్తున్నట్లు వెల్లడించాయి. గూగుల్ సంస్థ కూడా దాదాపు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
మీరు ఫోన్ లో ఏవైనా యాప్స్, వెబ్ సైట్స్ ని వాడుతుంటారు. చాలా వాటిలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అందులో భాగంగా మీ ఖాతాకి ఒక పాస్ వర్డ్ కూడా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు యాప్స్ లో లాగిన్ అయ్యేందుకు పాస్ వర్డ్స్ అవసరం లేదని గూగుల్ చెబుతోంది. అందుకు సంబంధించిన కొత్త విధానాన్ని తీసుకురానున్నారు.
అందరూ గూగుల్ లో జాబ్స్ వెతుకుతూ ఉంటారు. గూగుల్ సంస్థలో జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో విదేశీయులు కూడా ఉంటారు. కానీ జాబ్ కి అప్లై చేయకుండా అయితే ఎవరికీ జాబ్ అనేది రాదు. అప్లై చేయకుండా ఇంటర్వ్యూకే పిలవరు. కానీ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి మాత్రం జాబ్ కి అప్లై చేయకపోయినా సరే ఇంటర్వ్యూకి పిలిచింది. జాబ్ గ్యారంటీ ఇచ్చింది గూగుల్. ఇంతకే ఆ కుర్రాడు చేసిన పనేంటి అంటే?
మీకు ఏ యాప్ కావాలన్నా కచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే బయటి సోర్సెస్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ప్లే స్టోర్ లో అయితే ఒక వేళ ఏమైనా హానికరమైన యాప్స్ ఉంటే వాటిని ప్లేస్టోర్ వాళ్లే తొలగిస్తారు. అలా ప్లే స్టోర్ ఏకంగా 3,500 యాప్స్ తొలగించింది.
సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు.. ఇక ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఫేక్ న్యూస్ మరింత విస్తరిస్తోంది. సెలబ్రిటీల మీదనే కాక.. వారి పిల్లల గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీ మనవరాలు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమన్నదంటే..