పెళ్లి చేసుకునేవారికి శుభవార్త. పెళ్ళి నిశ్చయించిన వెంటనే కల్యాణ శుభలేఖని ఇష్టదైవానికి పంపడం మన సంప్రదాయం. కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుని పాదపద్మాల ముందు శుభలేఖని పెడతారు. తిరుమల రాలేని భక్తుల కోసం టీటీడీ కొత్త ప్రణాళికను రూపొందించింది. చాలామంది తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుమల శ్రీవారికి శుభలేఖను ఎలా పంపాలి? ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. ఎవరైనా ఇక తిరుమల శ్రీవారికి […]
సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]
“సండే హో యా మండే, రోజ్ ఖావో ఆండే!..” రోజూ గుడ్లు తినడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేది గుడ్డు. పేదవాడికి ఇది మాంసంతో సమానం. తెలుపు రంగులో గుడ్డు చాలా సాధారణం. కానీ గోధుమ రంగులో గుడ్డు కనిపించడమే కొంచెం వెరైటీ. సూపర్ మార్కెట్లలో వీటిని చూసినపుడు చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది. తెలుపు రంగు గుడ్డుకి, గోధుమ రంగు గుడ్డుకి ఏమైనా తేడా ఉంటుందా అని. సాధారణ […]