కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన రైతు మహ్మద్రఫీ వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి రెండెకరాల భూమి కలదు. అందులో పత్తి సాగు చేశాడు. పంటలో కలుపు తీయడానికి పెట్టుబడి ఖర్చులు లేక కలుపు పెరిగిపోతుండడంతో అతని ఇద్దరుకొడుకులు కాడెద్దులుగా మారి తండ్రికి సాయం చేశారు.
సమాజంలో జరుగుతున్న ఎన్నో నేరాలకు ఆస్తి, అంతస్థులే దాదాపు కారణాలు అవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు తమకు నచ్చినట్లుగా పంపకాలు చేస్తే సరే.. లేదంటే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. 60 ఏళ్ల వయసులో నాకు తోడు కావాలి.. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఓ తండ్రి. అందుకు ఆస్తి ఎక్కడ తమకు కాకుండా పోతుందో అని ఆ కొడుకు అడ్డం తిరిగాడు. ఈ వయసులో పెళ్లేంటి? నీకు అవసరమా అంటూ ఎదురుతిరిగాడు. ఎంత […]