ప్రస్తుతం ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్ లో 95 సంవత్సరాల బామ్మ స్వర్ణ పతకం గెలిచింది. అయితే ఈసారి గెలిచింది మాత్రం రన్నింగ్ లో కాదు. మరి ఈ సూపర్ బామ్మ ఏ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు వరుస విజయాలు అందుకుంటూ.. బంగారు పతకాలు సాధిస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ గుజరాత్కు చెందిన భవినా పటేల్ బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకొని చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్స్లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో భవినా పటేల్ గెలుపొందింది. 12-10 […]
ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ వరుస పథకాలు సాధిస్తున్నారు. తాజాగా పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో సుధీర్ భారత్కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం అద్భుతం చోటు చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో […]
గత కొంత కాలంగా భారత ఆటగాళ్లు పలు క్రీడల్లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్డ్ గేమ్స్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా కామన్వెల్త్ క్రీడల వెయిట్లిఫ్టింగ్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ లో అచింత షెవులి ఇండియాకు మరో గెల్డ్ మెడల్ సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో మొదటి నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల అచింత ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని […]
బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో మూడు పతకాలు కొల్లగొట్టిన మన లిఫ్టర్లు తాజాగా మరో గోల్డ్ మెడల్ ను భారత్ ఖాతాలో వేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కచ్చితంగా పతకాలు సాధించే రంగం వెయిట్ లిఫ్టింగ్. అందుకు అనుగునంగానే మన లిఫ్టర్లు బరువులు ఎత్తి పతకాల వేట కొన సాగిస్తున్నారు. తాజాగా జెరెమీ లాల్ రిన్నుంగా […]
భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన జుటమస్ జిట్పంగ్ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. సెమీస్ లో తిరుగులేని ఆధిపత్యంతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఏకపక్ష విజయం సాధించిన ఆమె.. ఫైనల్ లో మరోసారి సత్తా చాటి.. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల ‘నిఖత్ జరీన్’ చూపిన […]
స్పోర్ట్స్ డెస్క్- మొన్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒకే ఒక్క బంగారు పతకం రావడం కొంత నిరాశపరిచింది. మరిన్ని గోల్డ్ మెడల్స్ రావాల్సిందని క్రీడాభిమానులంతా అనుకున్నారు. కానీ నీరజ్ చోప్రా మాత్రమే బంగారు పతకం సాధించగా, భారత్ కు మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇక ఒలింపిక్స్ తరువాత ఇప్పుడు టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో కూడా భారక క్రీడాకారులు అధ్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్ మరో […]
జాతిపిత మహాత్మాగాంధీ అత్యున్నత పౌర పురస్కారం శాంతి, అహింస పోరాటాలకు స్ఫూర్తి ప్రపంచ అహింసా దినోత్సవంగా – గాంధీ జయంతి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ!.. శాంతి, అహింసను ప్రోత్సహించినందుకు మహాత్మాగాంధీకి మరణానంతరం ప్రతిష్టాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మాలోని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ను అమెరికా అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు. ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను గాంధీకి ఇస్తూ ప్రవేశపెట్టిన […]
స్పోర్ట్స్ డెస్క్- జపాన్ లో అట్టహాసంగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. వందేళ్ల కలను నీరజ్ చోప్రా సాకారం చేశాడు. జావెలిన్ త్రో ఫైనల్స్లో నీరజ్ ఈటెను అత్యధికంగా 87.58 మీటర్ల దూరానికి విసిరి స్వర్ణాన్ని సాధించాడు. ఈ అద్భుత విజయంపై నీరజ్ చోప్రా స్పందించాడు. ఇది నేను నమ్మలేకపోతున్నాను.. అంటూ నీరజ్ కామెంట్ చేశాడు. అథ్లెటిక్స్లో భారత్కు స్వర్ణం రావడం ఇదే […]
స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి చాలా మంది క్రీడాకారులు పాల్గొంటున్నా ఇప్పటి వరకు ఒక్క బంగారు పతకం కూడా రాలేదని కొంత ఆవేధన చెందుతూ వస్తున్నాం. కానీ మన దేశానికి గోల్డ్ మెడల్ రానే వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ లభించింది. శనివారం ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే 87.03 […]