ఒకప్పుడు రాత్రిపూటే దొంగతనాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు పగటి పూట కూడా యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగ చైన్ స్నాచర్లు మాత్రం రెచ్చిపోతున్నారు.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకొని బైక్స్ పై వచ్చి వారి మెడలో చైన్ లాక్కొని వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలో కొన్నిసార్లు మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు.