దేశ వ్యాప్తంగా బోరుబావుల్లో చిన్న పిల్లలు పడిపోయి చనిపోతున్న విషయం తెలిసిందే. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి చిన్నారులు బలిఅవుతున్నారు. ఉపయోగం లేని బోరుబావులను పూడ్చివేయాలని యజమానులకు చెప్పినా.. నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలకు సంప్రదాయ దుస్తుల్లో ఉంటేనే అనుమతిస్తుంటారు. ఇటీవల దేశంలో పలు దేవాలయాల్లో ఫ్యాషన్ డ్రెస్సులు, షార్ట్స్ వేసుకున్న అమ్మాయిలు వెళ్లడం అది కాస్త రచ్చకావడం చూస్తున్నాం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు . మానవ జీవితంలో కన్నుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కంటి చూపుతోనే ప్రతి పనిని చేసుకుంటున్నాము. కంటి చూపు లేకపోతే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కంట్లో చిన్న నలుసు పడినా కూడా తట్టుకోలేము. అలాంటిది ఓ బాలిక కంట్లో నుంచి పేపర్ ముక్కలు, ఇనుప ముక్కలు వంటివి రావడం సంచలనంగా మారింది.
ఆడవాళ్ల జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాళ్ల శరీరంతో కూడా వాళ్లు పోరాటం చేస్తుంటారు. నెల నెలా వచ్చే నెలసరితో వారు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. కానీ, ఆ పిరియడ్స్ వల్ల ప్రాణం పోతుందని ఎవరూ ఊహించరు. కానీ, ఓ బాలిక పిరియడ్స్ వల్ల ప్రాణం కోల్పోయింది.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు బయట ఒంటరిగా వస్తే పొంచి ఉన్న వీధి కుక్కలు దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి.
కొంతమంది నాణేలు, పిన్నులు, చిన్న చిన్న ఇనుప వస్తువులు తినడం లేదా మింగడం లాంటివి చేస్తుంటారు. కొంతకాలం తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లడం చికిత్స చేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్ మింగిన వారు కూడా ఉన్నారు.
మొన్నటి దాకా సెల్ఫీ పిచ్చి.. ఇప్పుడు రీల్స్, టిక్ టాక్ వీడియో, షార్ట్స్ ఇలాంటివి స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లోకల్ గా సెలెబ్రిటీలుగా కావాలన్న ఆశతో కొంతమంది ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
చిన్న పిల్లలు పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటుంటారు. కొన్ని సార్లు చిన్నపిల్లలు తమకు తెలియకుండా చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తీసుకువస్తుంటాయి. ఇటీవల చిన్న పిల్లలు ఒంటరిగా ఉండటం గమనించి కుక్కలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు పిల్లలు తినే వస్తువులు అనుకొని పురుగుల మందు, ఎలుకల మందు తిన్న సందర్భాలు ఉన్నాయి.
బిడ్డలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే వారు మంచి ఉన్నత స్థితిలోకి వెళ్లి సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. తమ తల్లిదండ్రులు ఆశలను నిరవేర్చే ప్రయత్నంలో ఉన్న కొందరిపై విధి కన్నెర్ర చేస్తుంది. వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లి.. వారి తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతుంది