తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నడవాలన్నా ఎంతో కష్టంగా ఉంది. వర్షాల కారణంగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
సమాజంలో ప్రతి వ్యక్తికి కూడు, గూడు, గుడ్డ అనేవి కనీస అవసరాలు. ఈ అవసరాలను తీర్చుకోవడం కోసం నిత్యం శ్రమిస్తుంటారు. ప్రతి ఒక్కరు తమకు సొంత ఇళ్లు ఉండాలని కలలుకంటుంటారు. దానికోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అలా కష్టపడి తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటారు.
భారీ వర్షాలు వస్తే గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో ఎక్కడ గోతులు ఉంటయో తెలియదు.. కొన్ని చోట్ల నాలాలు మృత్యు కుహరాలుగా మారుతుంటాయి.
హైదరాబాద్ వాసులు నిన్నటి వరకు వీధి కుక్కల దాడితో బెంబెలెత్తితే.. ఇక తాజాగా వర్షాకాలం ప్రారంభం కాకముందే మ్యాన్హోల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నేడు మ్యాన్హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. నగర మేయర్ విజయలక్ష్మి బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ వివారలు..
కళాసిగూడ ప్రాంతంలో నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పదేళ్ల చిన్నారి ఘటనలో జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందుకు ఇద్దరు అధికారులను భాద్యులను చేస్తూ వారిపై వేటు వేసింది.
వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న మహీంద్ర కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉచిత ట్రైనింగ్తో పాటు.. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అదీ కాకుండా మరో వారం రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పిల్లలను కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలకు మించిన పనే. అలా వారిని కట్టడి చేయాలంటే అందుకున్న ఏకైక మార్గం సమ్మర్ క్యాంపులు.
సాధారణంగా బీజీ లైఫ్ గడిపేవాళ్లు.. ఉద్యోగులు ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడంతో ఫుడ్ కోసం ఆన్ లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. తాము ఎంతో ఇష్టపడే ఫుడ్ వచ్చింది.. తృప్తిగా తినాలీ అనుకునే లోపు వాటిలో పురుగులు, బొద్దింయలు, ఇతర చిన్న వస్తువులు కనిపించడంతో ఖంగు తింటున్నారు. ఇటాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.