రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు మీ కోసం..!
శ్వేతా షా…డైటీషియన్. ముంబయికి చెందిన ఈమె తొమ్మిదో తరగతిలో తన తల్లితో కలిసి వారంపాటు ఒక ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ శరీరంపై ఆహార ప్రభావాన్ని అర్థం చేసుకుంది. అక్కడి సూచనలతో తన తల్లి ఆర్థరైటిస్ను, తండ్రి డయాబెటీస్ను తగ్గించుకోగలిగారు. దీంతో తన తల్లి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు కెరీర్నూ మలుచుకోవచ్చన్న సలహాతో డైటెటిక్స్ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్లో పీజీ చేసింది. మొదట ఫుల్టైం ఉద్యోగిగా ఉన్నా, పిల్లలు పుట్టాక ఫ్రీలాన్సింగ్ చేసి, మంచి పేరు సాధించింది. 2014లో […]