గన్నవరం ఎపిసోడ్లో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఎట్టకేలకు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనపై పోలీసు స్టేషన్లో దాడి జరిగిందని తెలిపారు.
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుదిశ్వాస విడిచారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వంశీ వర్గీయులు, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించి విలువనైది, సాటి వచ్చేది ఏమిలేవు. నవమోసాలు మోసి, కని, పెంచి బిడ్డను పెద్ద చేస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. బిడ్డలు పెరిగి పెద్దవారైనా కూడా తల్లి.. బిడ్డలను కంటిక రెప్పల చూసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలను తమను ఎంత వేధించినా భరిస్తూ.. పిల్లలు బాగుంటే చాలని కోరుకుంటారు. అయితే ఓ తల్లి మాత్రం తన కుమారుడిని దారుణంగా హత్య చేసింది. అయితే ఆ తల్లి […]
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే నెల్లూరు నేతల పంచాయతీతో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటుండగా.. తాజాగా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. గన్నవరం ఆ నియోజకవర్గపు వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ ఆగ్రహంతో ఉన్నారు. వంశీ పార్టీలోకి రావటాన్ని […]
ఆమె ఆరోగ్యం బాగ లేక గత రెండేళ్ల కిందట మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక చేసేదేం లేక చివరికి ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. అలా రెండేళ్లు గడిచి పోయింది. కూతురు చనిపోయిందని చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆమె తల్లిదండ్రులు అనుక్షణం బాధపడుతూనే ఉన్నారు. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత ఆ మహిళ తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిపిన కూతురు శవానికి పోస్ట్ మార్టం నిర్వహించాలనుకున్నారు. ఇక అనుకున్నదే […]
చనిపోయిన వ్యక్తి.. తిరిగి బతకడం సాధ్యమేనా.. ఈ ప్రశ్న అనాదిగా మనిషిని వేధిస్తుంది.. దీని సమాధానం కోసం శాస్త్రవేత్తలు నిత్యం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎందరో తాము చనిపోయి.. తిరిగి బతికామని చెప్పుకున్నారు. దీనిపై అనేక పుస్తకాలు కూడా వెలువడ్డాయి. అయితే మరణించిన వ్యక్తి.. తిరిగి జీవించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఓ […]
ఏపీ సీఎం జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని.. ప్రస్తుతం తిరుమలలో జరగని పాపమంటూ లేదని అశ్వినీదత్ మండిపడ్డారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ […]
కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్సార్సీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. గత కొద్ది రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో పాటు, పోలీసు కేసుల వరకు వెళ్లడంతో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆ పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుకు అధిష్టానం […]
నాయకుడు పర్యటన నిమిత్తం బయటకు వెళ్లాడంటే.. ఆయన వెంట మంది మార్బాలం, పదుల కొద్ది వాహనాలు బయలుదేరాల్సిందే. ఇక ఈ వీఐపీల కాన్వాయ్లు వెళ్తుంటే.. జనాలను రోడ్డు మీద ఆపేస్తారు. దీనిపై సమాజంలో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్లను కూడా ఆపేస్తారు. ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం కొందరు నాయకులకు ఇష్టం ఉండదు. ఈ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన పర్యటన సందర్భంలో సామాన్య ప్రజలకు, అత్యవసర సేవలకు […]