తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెర్లబూట్కూరులో పర్యటించిన మంత్రి.. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై మాట్లాడేందుకు వెళ్లగా ప్రమాదం జరిగింది.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ హమీలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పేదవారికి రేషన్ కార్డు మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. నోటిఫికేషన్లతో పాటు ఉచిత కోచింగ్ ఇస్తామని కూడా తెలిపింది. అయితే గత నోటిఫికేషన్ల నుంచి తెలంగాణ సర్కార్ ఉచిత కోచింగ్ ఇస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో ప్రకటనతో అభ్యర్ధులకు తీపికబురును అందించింది. మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ రూ.5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఉచిత కోచింగ్ కు ఈ నెల 16 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. […]
కరీంనగర్- రాజకీయ నాయకలు జాగ్రత్తగా మాట్లాడాలి. మరీ ముఖ్యంగా ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. కానీ కొంత మంది రాజకీయ నాయకులు ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాల్టాడి చిక్కుల్లో పడతారు. తెలంగాణలో మహిళా అధికారిపై అనుచిత వ్యఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహారం మరిచిపోకముందే మరో తెలంగాణ మంత్రి నోరు జారి నవ్వులపాలయ్యారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మాట తడబడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు […]