సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. ప్రతి విషయంలో ఇద్దరికి ఎక్కడో అక్కడ తేడాలు రావడం.. గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం.
ప్రజా గాయకుడు, ప్రజా కవి, విప్లవ వీరుడు తెలంగాన ప్రజల గుండె చప్పుడు గద్దర్ నిన్న హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కొన్ని పురాణ ఇతివృత్తాల ఆధారంగా మన చావును బ్రహ్మ ఫిక్స్ చేస్తాడని, చావు వచ్చే సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయని, యముడు ప్రాణాలను హరిస్తాడని, ఆ తర్వాత పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతారని పేర్కొంటున్నాయి. అదేవిధంగా పునర్జన్మలు ఉంటాయని విశ్వసిస్తారు. కానీ ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికి రావడం అనేది కల్ల.
గురువారం జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తెలంగాణ వాసి అనిల్ అనే ఆర్మీ జవాన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త తెలుసుకున్న భార్య సౌజన్య గుండెలు పగిలేలా ఏడ్చింది.
వివాహబంధంతో ఒక్కటైన జంటని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు పెద్దలు. పెళ్లి బంధంతో ఒక్కటైన దంపతులు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఒకరికొకరు తోడూ నీడగా ఉంటారు.
డాక్టర్ కావాల్సిన బిడ్డ.. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో నరకం అనుభవించి కన్ను మూసింది. ఇక బిడ్డ అంత్యక్రియల వేళ.. కుమార్తెను చూసుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు ఉబికి వస్తోంది. ప్రీతి స్వగ్రామంలో దృశ్యాలు ఇవి.
సృష్టిలో అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే… నవమాసాలు ఎన్నో బాధలకు ఓర్చి మనకు జన్మనిస్తుంది. మనకు ఏ చిన్న బాధ కలిగినా ఆమె కంటి నుంచి కన్నీరు వస్తుంది. తన పిల్లలు ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఎప్పుడూ దేవున్ని ప్రార్థిస్తుంది. తన పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా విల విలలాడిపోతుంది. మంచి విద్యాబుద్దులు చెప్పించి సమాజంలో తమ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని నిరంతరం ఆరాటపడుతుంది. ఉన్నతస్థాయికి చేరుకొని తమ కష్టాలను తీరుస్తాడని […]
పుట్టుక, చావుల సన్నని గీతే మనిషి జీవితం. పుట్టుకతో ఏమీ తీసుకురాము, చనిపోయాక ఏం తీసుకెళ్లలేం. ఏం చేసినా, ఏం చూసినా, ఏం సాధించినా ఆ రెండింటి మధ్యే. జన్మ, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టాక జీవితం ఎలా ఉండుందో తెలుసు కానీ, మరణించాక మనిషి ఏమోతారు, ఆత్మ ఏమోతుందో ఇప్పటికి అంతుపట్టని రహస్యం. స్వర్గం, నరకాలు ఉంటాయని మన పురాణాల్లో చెబుతుంటారు కానీ.. చూశామని చెప్పినా దాఖలాలు లేవు. ఓ మనిషి విలువ చనిపోయాక […]
ఇప్పుడు చెప్పుకోబోయే కేసు ఎంతో సంచలనమైనది. ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తీర్పు చెప్పిన న్యాయమూర్తి సైతం భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది. ఇద్దరు తల్లీకూతుళ్లు చేసిన పనికి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. వాళ్లు మొత్తం 560 మంది శరీర భాగాలను మోసపూరితంగా అమ్ముకుని డబ్బులు దండుకున్నారు. కేసు నిరూపితమైన తర్వాత న్యాయస్థానం వారికి కఠిన శిక్ష విధించింది. కుమార్తెకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా.. తల్లికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఆ కేసు పూర్తి […]
కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ఎంసీఏ చదువుతున్న శశికళ అనే విద్యార్ధిని మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు ఆ యువతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ మృతితో ఆమె తల్లిదండ్రులను కన్నీటి రోదలను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా […]