వివాహబంధంతో ఒక్కటైన జంటని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు పెద్దలు. పెళ్లి బంధంతో ఒక్కటైన దంపతులు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఒకరికొకరు తోడూ నీడగా ఉంటారు.
డాక్టర్ కావాల్సిన బిడ్డ.. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో నరకం అనుభవించి కన్ను మూసింది. ఇక బిడ్డ అంత్యక్రియల వేళ.. కుమార్తెను చూసుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు ఉబికి వస్తోంది. ప్రీతి స్వగ్రామంలో దృశ్యాలు ఇవి.
సృష్టిలో అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే… నవమాసాలు ఎన్నో బాధలకు ఓర్చి మనకు జన్మనిస్తుంది. మనకు ఏ చిన్న బాధ కలిగినా ఆమె కంటి నుంచి కన్నీరు వస్తుంది. తన పిల్లలు ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఎప్పుడూ దేవున్ని ప్రార్థిస్తుంది. తన పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా విల విలలాడిపోతుంది. మంచి విద్యాబుద్దులు చెప్పించి సమాజంలో తమ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని నిరంతరం ఆరాటపడుతుంది. ఉన్నతస్థాయికి చేరుకొని తమ కష్టాలను తీరుస్తాడని […]
పుట్టుక, చావుల సన్నని గీతే మనిషి జీవితం. పుట్టుకతో ఏమీ తీసుకురాము, చనిపోయాక ఏం తీసుకెళ్లలేం. ఏం చేసినా, ఏం చూసినా, ఏం సాధించినా ఆ రెండింటి మధ్యే. జన్మ, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టాక జీవితం ఎలా ఉండుందో తెలుసు కానీ, మరణించాక మనిషి ఏమోతారు, ఆత్మ ఏమోతుందో ఇప్పటికి అంతుపట్టని రహస్యం. స్వర్గం, నరకాలు ఉంటాయని మన పురాణాల్లో చెబుతుంటారు కానీ.. చూశామని చెప్పినా దాఖలాలు లేవు. ఓ మనిషి విలువ చనిపోయాక […]
ఇప్పుడు చెప్పుకోబోయే కేసు ఎంతో సంచలనమైనది. ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తీర్పు చెప్పిన న్యాయమూర్తి సైతం భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది. ఇద్దరు తల్లీకూతుళ్లు చేసిన పనికి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. వాళ్లు మొత్తం 560 మంది శరీర భాగాలను మోసపూరితంగా అమ్ముకుని డబ్బులు దండుకున్నారు. కేసు నిరూపితమైన తర్వాత న్యాయస్థానం వారికి కఠిన శిక్ష విధించింది. కుమార్తెకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా.. తల్లికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఆ కేసు పూర్తి […]
కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ఎంసీఏ చదువుతున్న శశికళ అనే విద్యార్ధిని మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు ఆ యువతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ మృతితో ఆమె తల్లిదండ్రులను కన్నీటి రోదలను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా […]
‘కూటి కోసం కోటి విద్యలు..‘ మనిషి ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ కడుపు నింపుకోవడానికి మాత్రమే అన్నది ఈ సామెత భావం. ఈ వ్యాఖ్యానికి సరైన వ్యక్తిని నేనే అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఓ వ్యక్తి. ‘సుఖాంత్ సర్వీసెస్’ అనే పేరుతో అంత్యక్రియల వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో లాభాలు గడిస్తున్నాడు. ఏడాదికి రూ. 2000 కోట్ల టర్నోవర్ దిశగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాడు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ‘ఇండియా […]
సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరనే వార్తను ఆయన అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సోమవారం సాయంత్రం అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం తెల్లవారుజాము 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, రాజకీయ నేతలు అంతా నివాళులర్పించారు. బుధవారం ఉదయం నుంచి ప్రేక్షకుల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియో వద్ద ఉంచారు. అభిమానులు, తారలు అంతా […]
టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక లెజెండ్ ని కోల్పోయిన రోజు ఈరోజు. సాహసమే ఊపిరిగా, నిర్మాతల పాలిట హీరోగా, ట్రెండ్ సెట్టర్ గా జీవించిన సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో చీకట్లు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు నేడు దుర్దినంగా భావిస్తున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ […]
రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చనిపోయారనే వార్త తెలియగానే సినీ, రాయకీయ ప్రముఖులు కృష్ణంరాజు నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. తొలుత ఆదివారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనకున్న అశేష అభిమానులను దృష్టిలో పెట్టుకుని.. అంత్యక్రియలను సోమవారానికి వాయిదా వేశారు. ఇక […]