ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఆకాశన్నంటుతున్నాయి. అసలు ఫుల్ ట్యాంక్ కొట్టించి ఎన్ని నెలలు అవుతుందో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. ఇక ఇంధన ధరలు పెరగడంతో.. దాని ప్రభావం.. మిగతా అన్నింటి మీద పడింది. ఈ నేపథ్యంలో ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. సదరు కంపెనీ క్రెడిట్ కార్డు వాడితే ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్, లేదా డీజిల్ ఉచితంగా […]
లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక్క పైసా తగ్గినా లక్షలు కలిసొచ్చినట్లు మిడిల్ క్లాస్ జీవితాలు అందరివీ. ఒక్క రూపాయి తక్కువకి పెట్రోల్ దొరుకుతుందంటే కిలోమీటర్ లైన్ ఉన్నా కూడా ఆలోచించకుండా రోజంతా నిలబడగలిగే స్టామినా ఉన్న మనుషులు మిడిల్ క్లాస్ మనుషులు. ఏ హర్ష సాయి లాంటి వ్యక్తో ఉచితంగా పెట్రోల్ కొట్టిస్తుంటే బండ్లు, ఖాళీ టిన్ లు పట్టుకుని ఎగబడి వెళ్లే మనుషులున్న ఈ సొసైటీ ఆఫ్ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయంటే […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత మూడు నెలలుగా మన దేశంలో చమురు ధరలుపెరగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కనుక త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్పై 50 రూపాయలు, డీజిల్పై లీటర్కు 75 రూపాయలు పెరిగింది. అయితే ఇది మన దేశంలో కాదు. ఇంత భారీగా పెట్రోలు, […]
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నా.. భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క పైసా పెరగడం లేదు. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత వినియోగదారులకు పెట్రో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో లీటర్ పెట్రోల్ ధర 8 రూపాయల మేర పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంతర్జాతీయ […]
ఫ్లాష్ ఫ్లాష్!!. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో లో పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై త్వరలోనే దేశ ప్రజలు ఒక శుభవార్త వింటారు అని ఆయన పేర్కొ […]
రాబోయే రోజుల్లో దేశంలో హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో నడువనున్నాయి. కార్ల విషయంలో బ్యాటరీలతో జరిగిన పోరులో హైడ్రోజన్ ఓడిపోయింది. కానీ, రవాణా, పరిశ్రమలు, హీటింగ్ వంటి ప్రక్రియల అవసరాలను బ్యాటరీలు తీర్చలేకపోతున్నాయి. అందుకే, ఇప్పుడు మళ్లీ హైడ్రోజన్ పోటీలోకి వచ్చింది. ఫ్యూయెల్ సెల్లో హైడ్రోజెన్ గాలిలో ఉండే ఆక్సిజన్తో రసాయనిక చర్య జరుపుతుంది. ఈ రసాయనిక శక్తి విద్యుత్గా మారుతుంది. దానితోనే యంత్రాలు నడుస్తాయి. ఈ ప్రక్రియంలో నీరు విడుదల అవుతుంది. పర్యావరణానికి హాని కలిగించేవేవీ పుట్టవు. […]