దేశంలో ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దేశీయ బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, ఆ తర్వాత ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపార వేత్తలున్నారు.అలాగే సామాన్యుడి డబ్బును కాజేసి, వారిని ముంచేస్తున్న కంపెనీలున్నాయి. వాటిల్లో చిట్స్ ఫండ్ కంపెనీలే అధికం. అలా మోసానికి పాల్పడిన ఓ కంపెనీ యజమానికి చారిత్రాత్మక శిక్షనే వేసిందో కోర్టు
సైబర నేరాల గురించి జనాల్లో అవగాహన పెంచుతున్న కొద్ది.. మోసగాళ్లు.. కొత్త తరహా మార్గాలను ఎంచుకుని.. మరీ జనాలను మోసం చేస్తున్నారు తాజాగా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా కోటి రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆ వివరాలు..
షాయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు పదేళ్లకు పైగా టాలీవుడ్లో నటుడగా రాణిస్తున్నాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో రాణించాడు. అయితే గత కొంత కొలంగా తెలుగు తెరకు దూరమయ్యాడు షాయాజీ షిండే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ నటుడు ఓ వివాదంలో చిక్కకున్నాడు. తనను మోసం చేశాడంటూ.. ఓ దర్శకుడు షాయాజీ షిండేపై నిర్మాత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు.. మరాఠీ దర్శకుడు సచిన్ సనన్.. షాయాజీ […]
వీడు మాములోడు కాదు బాసూ! ఎవరైనా ఉద్యోగంలో చేరితే ఏం చేస్తారు. టైంకి వచ్చి చక్కగా పనిచేసి.. మళ్లీ టైంకి ఇంటికి వెళ్లిపోతారు. బాసు మెప్పు పొందాలని ప్రయత్నిస్తారు. కానీ మనోడు మాత్రం అలా కాదు. అన్నం పెట్టిన కంపెనీకి ఎలా కన్నం వేద్దామా అని ఆలోచించాడు. ఆలోచన వరకే అయితే మనం ఇప్పుడు అతడి గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. అదను చూసి దాదాపు ఏడేళ్ల పాటు మోసం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో కోట్లకు […]
బెంగుళూరులోని ధణిసంద్రలోని ఏకే కాలనీలో నివాసం ఉంటున్న ప్రకాష్(39) అనే వ్యక్తి.. బీబీఎంపీ యలహంక ఉప విభాగంలో బ్యాటరాయణపురలో ఉన్న కార్పోరేషన్ కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో ఎస్డీఏగా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం నుండి నమ్మకంగా పనిచేస్తుండడంతో ప్రకాష్కి అధికారుల దగ్గర మంచి పేరు ఉంది. కాంట్రాక్టర్ల డిపాజిట్లు, వారి బిల్లులు చెల్లించే పనులు చూసుకునేవాడు. రోజూ లక్షలు, కోట్ల లావాదేవీలు చూసేవాడు. ఈయనకి పెళ్ళి అయ్యింది. లక్షణమైన భార్య కూడా ఉంది. అయితే యలహంకలో నివాసం […]
సీనియర్ నటుడు నరేష్ పేరు చెప్పి.. రమ్య రఘుపతి అనే మహిళ పెద్ద ఎత్తున వసూళ్లుకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు మహిళపై గచ్చిబౌలి పీఎస్ లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. రమ్య హైదరాబాద్ తో పాటు అనంతపూర్, హిందూపూర్ లో కూడా పలువురి నుంచి భారీగా వసూళ్లు చేపట్టినట్లు తెలుస్తోంది. రమ్య రఘుపతి కేవలం నరేష్ పేరుతో మాత్రమే కాక కృష్ణ, విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు […]
మనిషిని నడిపించేది డబ్బు. ప్రపంచాన్ని తలకిందులు చేయగల శక్తి.. కరెన్సీ నోటు సొంతం. డబ్బులంటే మక్కువ లేని వారు అసలు లోకంలో ఉండరేమో. మనిషి జీవితాంతం డబ్బు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఎంత ఉన్నా సరిపోదు. మనిషిలోని ఈ అత్యాశే.. మోసగాళ్లకు ఆయువు పట్టవుతుంది. తక్కువతో ఎక్కువ లాభం అని నమ్మబలికి.. ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఫ్రీగా.. ఉత్తి పుణ్యానికి ఎవరు ఎక్కువ వడ్డి ఇవ్వరు అని ఎంత చెప్పినా కొందరికి అర్థం కాదు. నిత్యం తమ చుట్టూ వందల […]
ఫ్లాష్ న్యూస్ : పంజాబ్లోని పాటియాలా జిల్లాలో పట్టుబడిన దొంగ వధువు తన తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను.. భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా చేసుకుంది. గుడిలోనో లేదా మరోచోటనో సింపుల్ గా పెళ్లి చేసుకుని వారితో కాపురం మొదలుపెడుతుంది. పెళ్లయిన పది రోజులకు ఆమె సరికొత్త నాటకానికి తెర తీస్తుంది. ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుంది. మొదట గొడవ, తర్వాత తారాస్థాయికి గొడవలు తీసుకుని వెళ్ళి అనంతరం విడాకులు […]
భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి అన్నీ విధాలా కష్టపడి.., చివరికి దేశ స్వరాజ్య కాంక్ష నెరవేరడానికి ప్రధాన కారణమైన వ్యక్తి మహాత్మాగాంధీ. నిజానికి గాంధీని స్వతంత్ర ఉద్యమం వైపు నడిపింది దక్షిణాఫ్రికాలోని పరిస్థితిలే. అక్కడి జాత్యహంకార ఘటనలు తరువాత.. ప్రపంచంలో ఎక్కడా బానిస జీవితం ఉండకూడదన్న ఆలోచనలు ఆయనలో మొదలయ్యాయి. అలా.. గాంధీజీ ఇండియా తిరిగి వచ్చి, స్వతంత్ర ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి.., భరతమాత దాస్య శృంఖలాలను తెంచగలిగారు. ఇందుకే దక్షిణాఫ్రికా దేశం ఈనాటికీ గాంధీని ఆరాధ్యుడిగా […]