వర్షాకాలం వచ్చేసింది. రైతులకు చేతినిండా పని మొదలైంది. సాగుకోసం భూమిని దున్ని విత్తనాలు వేసే సమయం వచ్చేసింది. ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. పెట్టుబడి సాయంగా అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం ఇక వారి అకౌంట్లోకి రానున్నాయి.
భారత ప్రభుత్వం అన్నదాతలకు వ్యవసాయంతో పాటుగా పశుపోషణను ప్రోత్సహించేందుకు ‘పశు క్రెడిట్ కార్డ్’ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీనితో రైతుల ఆదాయ వనురును పెంచుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ.1.60 లక్షల రుణాన్ని సాయంగా ప్రభుత్వం అందజేస్తుంది.
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎప్పటి నుంచి రైతులు ఎదురు చూస్తున్న చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించారు.
రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైతుల కోసం మరో అద్భుత పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతు బంధు, రైతు బీమా తోపాటు కొత్తగా రైతుల కోసం పింఛను కూడా ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల కోసం కొత్త స్కీమ్లు రాబోతున్నాయని.. తెరాస వర్గాలు ఎప్పటినుంచో చెబుతున్న విషయం తెలిసిందే. కొండపోచమ్మ సాగర్ ప్రారంభం సమయంలో రైతులకు ఓ శుభవార్త చెబుతాని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా పధకాలను అమలుచేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం ద్వార ఒక్కో రైతుకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలను అందిస్తోంది. ఈ క్రమంలో రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు విడతలుగా రైతులకు ఈ డబ్బు అందుతోంది. ఈ సంవత్సరం ఒక విడత రెండు వేలు ఉందించిన కేంద్రం, ఇప్పుడు రెండో విడత కింద రైతులకు రెండు వేల రూపాయలను అందిస్తోంది. కిసాన్ […]
హైదరాబాద్- తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 2018 ఎన్నిక సందర్బంగా లక్ష రూపాయల మేర పంటరుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం కేవలం 25 వేల రూపాయల రుణం ఉన్న రైతలు పంట రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు 50 వేల రూపాయలు బ్యాంకు […]
Preview in new tab ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. సంవత్సరానికి పైగా జరుగుతోన్న ఈ నిరసనల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు […]