పైవంతెనల నిర్మాణంలో ఒక్కోసారి నిర్మాణలోపమో, నాణ్యతా లోపమో కానీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి పది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా కొన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అవి ఏంటి.. ఎందుకు ఆంక్షలు అంటే..
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలకు సంబంధించిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పోస్టర్ వార్ అడపా దడపా జరుతూ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య పోస్టర్స్ యుద్దం నడుస్తుంది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. మెట్రో వచ్చాక కొద్దిగా రద్దీ తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ.. అది వాహనదారులకు ఊరటనివ్వటంలేదు. ఇక పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నాయి. ఇలా నిర్మాణాలు చేపట్టినప్పడు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అనేది సహజమే. అయితే అది కేవలం 5 రోజులు లేదా 10 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ […]
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కెతున్నాయి. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా.. అధికార, విపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం జరుగుతోంది. సందర్భం దొరికిన ప్రతి సారి విపక్ష నేతలు.. ప్రభుత్వ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పురంధేశ్వరిపై ఘాటు విమర్శలు చేశారు. గుడివాడలో అభివృద్ధిని అడ్డుకుంటే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని […]
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో వంతెన కూలి బోగీలు కిందపడి 15 మంది చనిపోయిన ఘటన మెక్సికో రాజధానిలో చోటుచేసుకుంది. మెక్సికో సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 70 మందికి గాయాలుకాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వంతెన కూలిపోవడంతో దాని కింద నుంచి వెళ్తోన్న కార్లపై మెట్రో బోగీలు పడ్డాయి. దీంతో భారీ సంఖ్యలో జనం గాయపడ్డారు. స్థానిక కాలమానం […]